నేత్ర వైద్యంలో మనమే మేటి – బీ ఆప్తోమెట్రీ తరగతుల ప్రారంభోత్సవంలో శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ భరద్వాజ

పటాన్ చెరు: నేత్ర వైద్యంలో ప్రస్తుతం భారతీయులే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని, పశ్చిమ దేశాలు కూడా మననెపై చూస్తున్నాయని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోని బ్రయిన్ హోల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్తోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ డెరైక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆర్.భరద్వాజ్ చెప్పారు. పటాన్ చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆస్తోమెట్రీ తొలి బ్యాచ్ ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ప్రణాళికాబద్ధంగా పటాన్ చెరు అభివృద్ది ఎమ్మెల్యే జిఎంఆర్

86 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పటాన్చెరు పటాన్చెరువు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణం నుండి శాంతినగర్ కాలనీ లో 86 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో తెలంగాణ లో నిరుపేదలకు మెరుగైన వైద్యం

మనవార్తలు ,రామచంద్రపురం: పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ పేదింటి పెద్ద కొడుకు ల వ్యవహరిస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన షేక్ రాఫిక్ కి 60000 వేల రూపాయలు, నాందేవ్ కు 32000 రూపాయలు,ఫెన్సింగ్ ఏరియా కి చెందిన గోపాల్ కు 28000,ఎస్. ఎన్ కాలనీ కి చెందిన భార్గవ కు 16000,అశోక్ నగర్ కు చెందిన సత్యనారాయణ […]

Continue Reading

ఘనంగా డబ్ల్యు.హెచ్. ఆర్. ఏ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రెండో వార్షికోత్సవ వేడుకలు మియపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సీఈవో సురేష్ రెడ్డి లు పాల్గొని కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ […]

Continue Reading

ఘనంగా హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం

– 29 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ మనవార్తలు ,శేరిలింగంపల్లి : వైద్యో నారాయణో హరిః అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి డాక్టర్లను హై […]

Continue Reading

హుజురాబాద్ లో ఈటల రాజేంద్రా గెలుపు కాయం _నందీశ్వ‌ర్ గౌడ్

ప‌టాన్ చెరు: హుజురాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ప‌టాన్ చెరు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీ . నందీశ్వ‌ర్ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు . హుజురాబాద్ లో గ‌త ప‌ది రోజ‌లుగా ప్ర‌చారం నిర్వ‌హించామ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీకే పట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు . ప్ర‌ధాని మోడీ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాలు , దేశసుస్థిర‌త కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు , ఈటెల రాజేంద‌ర్ కు ఉన్న సానుభూతి హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పని చేసింద‌న్నారు […]

Continue Reading

కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతుందని తెలిపారు. మొదటి డోసు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన […]

Continue Reading

ప్రజానాయకుడు , ఈటెల రాజేందర్ కే ఓట్ వెయ్యండి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు. ఉద్యమ కారులకు […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మనవార్తలు , మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు […]

Continue Reading

సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్త – నగర మేయర్ విజయలక్ష్మి

మనవార్తలు, శేరిలింగంపల్లి : సంతాన లేమితో బాధపడుతున్న వారికోసo ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ టుడే అన్న నినాదంతో ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో రెయిన్ బో చిల్డ్రన్స్ క్లినిక్ దగ్గర నెలకొల్పిన ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిల రెడ్డి, ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల తో పాటు ఇతర […]

Continue Reading