రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ సంఘం ఎన్నిక

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ మరియు కల్చరర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం రోజు ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా తులసిరాం, జనార్దన్, రాఘవ రెడ్డి లు వ్యవహరించగా నూతన అధ్యక్షులుగా జూపల్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు గా ఎం, వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గా సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా రేణుక, ట్రెజరర్ గా రామ మూర్తి లు ఎన్నికవ్వగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు […]

Continue Reading

ఈటెల రాజేందర్ ను సన్మానించిన ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ సన్మానించారు.గత 6 నెలల నుండి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి ,ఇబ్బందులు పెట్టినా ఎంతో దైర్యం గా నిలబడ్డా నేత ఈటెల రాజేందర్ అని. హుజూరాబాద్ ప్రజలను ఎంతో బయబ్రాoతలకు గురి చేసినా,బెదిరించినా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈటెల రాజేందర్ ను భారీ మెజరిటి తో గెలిపించిన హుజూరాబాద్ […]

Continue Reading

ఈటెల రాజేందర్ గెలుపుతో అలాదుర్గం బిజెపి కార్యాలయం లో సంబరాలు

మనవార్తలు,మెదక్ : ఈటెల రాజేందర్ గెలుపుతో మెదక్ జిల్లా  అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కాల రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఈటల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆనందోత్సాహాల్లో సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ మెజారిటీతో గెలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు […]

Continue Reading

హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి లక్ష రూపాయల విరాళం

మనవార్తలు, పటాన్ చెరు : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి  కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో […]

Continue Reading

ఈటెల గెలుపు పట్ల హర్షం ముదిరాజుల విజయోత్సవ సంబరాలు

మనవార్తలు, పటాన్ చెరు : ముదిరాజ్ జాతి బిడ్డను కనుకనే నన్ను పార్టీలో ఇముడనీయక్కుండా కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారని ఏది ఏమైన హుజూరాబాద్ గడ్డమీద గెలిచి తీరుతానని ప్రతినభూని మధ్యంతర ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయo సాధించిన సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ లు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు బైక్ ర్యాలీ తీసి జై ఈటెల జై జై ఈటెల అంట్టు నినదిస్తూ ధన పోరులో ఒక సామాన్యుడు ఈటెల […]

Continue Reading

ఈటెల గెలుపు పట్ల హర్షం

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మక్తమహబూబ్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సందర్బంగా స్వీట్లు పంచుకొని సంబరాలను అంబరన్నాంటించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల లక్ష్మాన్ ముదిరాజ్,గంగారాం మల్లేష్, జాజేరావు శ్రీను,జాజెరావు రాము,అంజయ్య,సోనూకుమార్ యాదవ్, రాజేందర్ వర్మ,గోపినాయుడు,నరేష్ చారి, దుర్గేష్, బి. రమేష్, జి. నారాయణ, జి. వెంకటేష్, రాజు, నాని, […]

Continue Reading

శ్రీ సత్య సాయి సేవా సమితి ,బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలోపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ వారు, అల్ ఇండియా బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలో మియాపూర్ ప్రాంతం లో పేదలు నివాసం ఉంటున్నా ఓంకార్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, కాలనీలలో ముఖ్యం గా ఓంకార్ నగర్ బస్తి లో నివాసం ఉంటున్న పేదలను, వృద్దులను గుర్తించి వారం రోజులకు సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు కారం, ఆయిల్ […]

Continue Reading

గీతం ఫార్మశీ స్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో డాక్టర్ అకినో వ్యవస్థాపకుడు జ్ఞానేశ్వర్ జాదవ్

రోగ్య సంరక్షణలో కృత్రిమమేథ కీలకభూమిక.. పటాన్ చెరు: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ ( ఏఐ ) కీలక భూమిక పోషిస్తోందని బ్రిటన్కు చెందిన డాక్టర్ అకినో ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ జాదవ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ మంగళవారం ఏర్పాటుచేసిన ఆతిథ్య ( వర్చువల్ ) ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , భవిష్యత్తులో కృత్రిమ మేథ ద్వారా మెరుగైన వైద్యం , చికిత్సా విధానాలతో రోగి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు . అంతేకాక […]

Continue Reading

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు ఈ సందర్భంగా […]

Continue Reading

టీఆరెస్ పార్టీ లో చేరిన పలువురు యువకులు కండువా కప్పిపార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

మనవార్తలు , శేరిలింగంపల్లి : టీఆరెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పలువురు యువకులు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరికెపుడి గాంధీ నేతృత్వంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో రావులకొల్లు గోవింద్, పురిడి కృష్ణ మరియు యూత్ శివ రాజ్,సంతోష్ రాజ్, రామకృష్ణ, హరికృష్ణ, హరిశంకర్, సాయిదీప్, అజయ్, శివ, శరత్ యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. […]

Continue Reading