విజేత సూపర్ మార్కెట్ నూతన శాఖ ప్రారంభం

మానవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ మరియు గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ అండ్ ఎం డి జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ […]

Continue Reading

జయప్రసాదు డాక్టరేట్…

పటాన్ చెరు: పరిమిత మూలకం పద్ధతిలో తాత్కాలికమాగ్నటోహెడ్రోడెన్షమిక్స్ ప్రవాహ సమస్యలపై థర్మల్ డిఫ్యూజన్ , డిఫ్యూజన్ థర్మో ఎఫెక్ట్స్్ప అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి ఎస్.జయప్రసాదు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెని గణితశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి శేరి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు

మనవార్తలు ,అమీన్పూర్: రాబోయే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడి మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల […]

Continue Reading

గీతం పూర్వవిద్యార్థి సుభాష్కు ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి , ఫీనిక్స్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుభాష్ కాకర్ల బిజినెస్ మింట్ నుంచి 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రావేత్తల కేటగిరీలో ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డును అందుకున్నారు . గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి ( 2013-17 ) పట్టభద్రుడైన సుభాష్ ఐఐఎం రాంచీలో పీజీ ( ఎంబీఏ ) పూర్తిచేసి , అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారాన్ని […]

Continue Reading

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ_బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి

మనవార్తలు ,బొల్లారం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి  ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో […]

Continue Reading

శ్రీ బాలాజీ ఫౌండేషన్ సేవలకు 34వ అవార్డు

మనవార్తలు , హైదరాబాద్ కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన వ్యక్తులను సన్మానించడం మన సాంప్రదాయమని  తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఢిల్లీ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు .హైదరాబాదు చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రౌడ్ అఫ్ ఐకాన్ 2022 వ వార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సముద్రాల వేణుగోపాలచారి చేతులమీదుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ 34 వ వార్డు ఆ సంస్థ చైర్మన్ బలరాం అందుకున్నారు. గత ఐదేళ్ళుగా ఏన్నో సామాజిక సేవా […]

Continue Reading

మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు పై ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు మనవార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడంతో పాటు 55 గ్రామపంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేయడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, […]

Continue Reading

పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో నారాయణఖేడ్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు , పటాన్ చెరు: నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా […]

Continue Reading

నేటి తరానికి ఆదర్శం చత్రపతి శివాజీ _నీలం మధు ముదిరాజ్

మనవార్తలు , పటాన్ చెరు: చత్రపతి శివాజీ స్ఫూర్తి ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు మరాఠా మహావీరుడు   చత్రపతి శివాజీ 348 వ జయంతి సందర్భంగా  చిట్కుల్ నుంచి ఇస్నాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చిట్కుల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా […]

Continue Reading