నిరుపేదలకు బట్టల పంపిణీ అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు క్రిస్మస్ మాసం పురస్కరించుకొని నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని పునరుజ్జీవం ట్రస్ట్, ఫెయిత్ టెంపుల్ సంయుక్తంగా నెలరోజులపాటు నియోజకవర్గ పరిధిలోని నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. తొలి రోజైన బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మైనారిటీ ల సంక్షేమానికి రాష్ట్ర […]

Continue Reading

విద్యా గణపతి దేవాలయ నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించిన గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు ,రామచంద్రపురం పటాన్చెరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్న ఎస్ అర్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సిగ్నొడు కాలనీ అధ్యరంలో నిర్మించబోయే విద్యా గణపతి దేవాలయం నిర్మాణానికి తనవంతు సాయంగా 25000 రూపాయలను రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి కాలనీ అధ్యక్షులు ఉమా మహేశ్రావు కీ  అందించారు. ​అనంతరం మాట్లాడుతూ దేవాలయ నిర్మాణల్లొ ఎస్ అర్ ట్రస్టు ఎల్లవేళలా […]

Continue Reading

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రుద్రారంలో ఎడ్ల బండిపై తిరుగుతూ నిరసన ప్రదర్శించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కరోనా మహమ్మారి కారణంగా […]

Continue Reading

మాదాపూర్లో గీతం అడ్మిషన్స్ ఆఫీసు ప్రారంభం…

 మన వార్తలు,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అడ్మిషన్ల కార్యాలయాన్ని మంగళవారం మాదాపూర్ లోని వంద అడుగుల రోడ్డులో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ప్రారంభించారు . ఏటికేడాది పలు వినూత్న కోర్సులను ప్రారంభిస్తున్న గీతమ్ ఆయా సమాచారం జంట నగర వాసులకు సులువుగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని మాదాపూర్ ప్రారంభించినట్టు ప్రోవీసీ చెప్పారు . గీతం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత చేరువగా , పారదర్శకంగా , కేంద్రీకృతంగా , […]

Continue Reading

కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న జ్యోతి విద్యాలయ హై స్కూల్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అనే నానుడిని నిజం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తుంది బి హెచ్ ఈ ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ . ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అక్కడ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను గుర్తిస్తూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు అధ్యాపక బృందం. ప్రతిసంవత్సరం నిర్వహించే జిల్లా స్థాయి […]

Continue Reading

అంతరిక్ష పరిశోధనల్లో భారత్ శాసించే స్థాయికి చేరుకుంటుంది – రిటైడ్ సైoటిస్ట్ శివప్రసాద్

 మన వార్తలు,శేరిలింగంపల్లి : రానున్న కొన్ని సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మిగతా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్ర వేత్త యెల్లా శివప్రసాద్ అన్నారు. బి.హెచ్.ఈ. ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పిలుపు మేరకు ఆయన స్కూల్ ను సందర్షించి విద్యార్థులకు, ఉపాద్యాయులకు అంతరిక్ష పరిశోధన ల గురించి వివరించారు. అంతరిక్షంలో జరిగే పరిశోధనలు, రాకెట్ల తయారీ, వాటి ప్రయోగం, ఉపయోగం గురించి వివరించే విదంగా పుస్తకాల్లో […]

Continue Reading

సిద్ధార్థ కాలనీ లో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు , అమీన్ పూర్  అమీన్ పూర్  మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటేల్ గూడ గ్రామం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రజలు […]

Continue Reading

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు

హైదరాబాద్‏ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, […]

Continue Reading

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

క్రీడలతో మానసిక ఉల్లాసం మనవార్తలు ,అమీన్పూర్ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ ఫేస్ 2లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ […]

Continue Reading

కోదండ సీతారామస్వామి శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,జిన్నారం మండల కేంద్రమైన జిన్నారం లో ఆదివారం నిర్వహించిన శ్రీ కోదండ సీతారామస్వామి శోభాయాత్ర లో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయక స్వామి గుట్టపై నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ […]

Continue Reading