పటాన్చెరులో ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే మనవార్తలు , పటాన్ చెరు: పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని అన్నారు. పటాన్చెరు పట్టణ ప్రజల కోసం ఎలక్ట్రిక్ […]

Continue Reading

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు_బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

మనవార్తలు , పటాన్ చెరు: బీజేపీ అంటేనే మచ్చ లేని పార్టీ , తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాషాయ జెండా బీజేపీ పార్టీలో వలసల జోరు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు […]

Continue Reading

ఎండిఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

మన వార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ లో ఎం డి ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్యం, పృథ్వి రాజ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.   ఎం […]

Continue Reading

కేంద్ర ప్రభుత్వం పై మోగిన చావు డప్పు రైతు వ్యతిరేకి బిజెపి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం మన వార్తలు ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతుల ఉసురు తీస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజ మెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభం

పరమత సహనం భారతీయతకు మారుపేరు  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మన వార్తలు ,పటాన్ చెరు: పరమత సహనానికి భారతదేశం మారుపేరని, అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో కలిసిమెలిసి జీవించే ప్రజలు భారతీయులనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ లో నూతనంగా నిర్మించిన చర్చిని స్థానిక ప్రజా ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం […]

Continue Reading

పటాన్చెరు ఎంపీపీ కార్యాలయానికి స్వచ్ఛభారత్ అవార్డు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు ,పటాన్ చెరు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ వారోత్సవాల్లో భాగంగా పటాన్చెరు- రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఉత్తమ స్వచ్ఛతను పాటిస్తున్న ప్రభుత్వ కార్యాలయం గా పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయం ఎంపికైన సందర్భంగా సోమవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో బన్సీలాల్ కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి […]

Continue Reading

వ్యూహాత్మక పెట్టుబడే విజయానికి బాట… – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో మీనాక్షి గ్రూపు సీఎఫ్వో డాక్టర్ కిషోర్

మన వార్తలు ,పటాన్ చెరు: ఒక సంస్థ జయాపజయాలను వారి వ్యూహాత్మక పెట్టుబడి విధానాలు నిర్దేశిస్తాయని మీనాక్షి గ్రూపు చీఫ్ ఫెన్జాన్షియల్ అధికారి ( సీఎఫ్ ) డాక్టర్ ఎ.కిషోర్ చెప్పారు . పరిశ్రమ – విద్యాసంస్థల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘ వారెన్ బఫెట్ పెట్టుబడి విధానం ‘ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . బెర్క్వెర్డ్ హాత్వే స్థాపనలో […]

Continue Reading

పెన్నార్ కార్మికులకు కృతజ్ఞతలు ప్రణాళికాబద్ధంగా హామీల అమలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయం మన వార్తలు ,పటాన్ చెరు: పెన్నార్ పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులందరికీ రుణపడి ఉంటామని, కార్మికుల అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పటాన్చెరువు శాసనసభ్యులు, గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తనపై […]

Continue Reading

ఘనంగా దత్తాత్రేయ స్వామి దర్శించుకున్నని _ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్.

మన వార్తలు ,పటాన్ చెరు: ముత్తంగి గ్రామములో జరుగుతున్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జాతర మహోత్సవములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ,దత్తాత్రేయ స్వామి పూజలు నిర్వహించి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షాలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ప్రజలపొందారు సుభిక్షంగా ఉండాలని దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సకల పాప దోషాలు తొలిగిపోతాయాని తెలిపారు.   […]

Continue Reading

మహిళల స్వయం సమృద్ధికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు ,అమీన్పూర్ మహిళల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమిన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ మల్లేష్ తన సొంత నిధులతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలతో […]

Continue Reading