నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్ శుక్రవారం రోజు దీప్తి శ్రీ నగర్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్

మనవార్తలు ,  శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను పముఖ సామాజిక వేత్త, టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శుక్రవారం రోజు హఫీజ్ పెట్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే […]

Continue Reading

జర్నలిస్టు సమస్యలను పోరాడే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

మనవార్తలు ,మంచిర్యాల ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ […]

Continue Reading

దివ్వాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న చూపు చూడ‌వ‌ద్దు – ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దివ్యాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న‌చూపు చూడొద్ద‌ని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో అంత‌ర్జాతీయ దివ్యాంగుల దినోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.విధి రాత తో దివ్యాంగులు అయిన వారికి తమ వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. సరైన పద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి స‌మాజంలో భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దాల‌న్నారు […]

Continue Reading

మెరుగెన పనితీరే విశ్వసనీయ సాంకేతికత …

– గీతం వర్క్షాప్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ స్పష్టీకరణ మనవార్తలు ,పటాన్ చెరు: ఒక నిర్దిష్ట వాతావరణంలో , తగిన సమయ వ్యవధిలో , వెఫల్యం లేకుండా , ఉద్దేశించిన పనితీరును నిర్వర్తించడమే విశ్వసనీయ సాంకేతికత అని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పుచ్చా అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ‘ అనే అంశంపై […]

Continue Reading

మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలి – విద్యావేత్త రామకృష్ణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్ సి ఈ ఆర్ టి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ ఆధురి అన్నారు. బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల లో బుధవారం నాడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామకృష్ణ ఉపాద్యాయులందరికి నూతన విద్యా విధానం గురించి ఎన్నో […]

Continue Reading

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని చర్చిలలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని కళాకారులు తమ పాటల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బట్టలు […]

Continue Reading

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ను కలిసి వివరించిన నడిగడ్డతాండా వాసులు

మనవార్తలు ,శేరిలింగంపల్లి : ఢిల్లీలో జరిగిన నడిగడ్డ తాండ సీఆర్పీఎఫ్ సమస్యపై జాతీయ వెనుకబడిన వర్గాల బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఢిల్లీలో సీఆర్పీఎఫ్ హైకమాండ్ ఐజీ మరియు డీఐజీ మరియు కస్టోడియం ల్యాండ్ ఆఫీసర్లు మరియు రెవిన్యూ అధికారులు కమిషన్ ముందు హాజరు అయ్యారు. ఆచారి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి మెట్రోరైలు ప్రాజెక్టు హుడా వారు అక్కడ భూకబ్జాలు చేసి భవనాలు కట్టుకున్న ముందునుంచే బంజారాలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల […]

Continue Reading

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం నేటి తరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని గీతా భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో అరబిందో ఫార్మా సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు […]

Continue Reading

నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయండి : బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు , పటాన్ చెరు: తెలంగాణ లో బిజెపి పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది రాష్ట్రంలో నిరుద్యోగుల తరుపున మరో మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 […]

Continue Reading