ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన_ బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి

మనవార్తలు , శేరిలింగంపల్లి : కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మరియు పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ లను పటాన్ చెరు మైత్రి గ్రౌండ్స్ లో కలిసి […]

Continue Reading

దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు

మనవార్తలు,తెల్లాపుర్ తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై  దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న  […]

Continue Reading

క్రీడల కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గం_చదువుతో పాటు క్రీడలు ప్రధానమే మత్తుకు బానిస కావొద్దు

మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావద్దని సూచించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

బండల మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

  మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లో ప్రారంభమైన బండల మల్లన్న జాతర మహోత్సవం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, […]

Continue Reading

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి

మనవార్తలు , మియాపూర్ : నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి, మియపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ కు మియాపూర్ ర్ సి ఐ తిరుపతి రావు కు , చందానగర్ సి ఐ క్యాస్ట్రో రెడ్డి లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఈ నూతన సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.   […]

Continue Reading

పారిశుద్ధ్య సిబ్బందికి కేటీఆర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం రోజు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రాయదుర్గం లో నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహబూబ్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసానిశ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు మహేందర్ రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠా గోపాల్ , స్థానికి కార్పొరేటర్లు, గ్రేటర్ అధికారుల సమక్షంలో శేరిలింగంపల్లి పారిశ్యుద్ద విభాగం అధికారులు డాక్టర్ రవి కుమార్, శానిటేషన్ సూపవైజర్ జలందర్ రెడ్డి ల సమక్షంలో న్యూ ఈయర్ కేక్ […]

Continue Reading

నవతెలంగాణ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన భిక్షపతి యాదవ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్షపతి యాదవ్, మియపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యుల తో కల్సి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

నవభూమి పత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం సంబందించిన నూతన సంవత్సర క్యాలెండరును పఠాన్ చెరు నియోజకవర్గం నవభూమి పేపర్ ఇంచార్జి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 2022వ నూతన సంవత్సరం రోజునా శనివారం ఉదయం పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుటతూ నవభూమి పత్రిక యజమాన్యానినికి ,వారి స్టాఫ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. […]

Continue Reading

పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రుల సలహాలు సూచనలతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం […]

Continue Reading

యువత చేతిలో జాతి భవిత_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_గోన్నెమ్మ యూత్ యూత్ రూమ్ _నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత భాగస్వామ్యం కీలకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలోని గోనెమ్మ బస్తి లో నూతనంగా నిర్మించిన నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని అంశాలపై […]

Continue Reading