కోటి 18 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి _నాలుగు లక్షల రూపాయల సొంత నిధులచే ట్రాక్టర్ డోజర్ ల పంపిణీ మనవార్తలు ,అమీన్పూర్ నియోజకవర్గపరిధి లోని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమిన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, వడక్ పల్లీ గ్రామాలలో కోటి 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం […]

Continue Reading

తెల్లాపూర్ మునిసిపాలిటి లో నెలకున్న సమస్యల పరిష్కారానికి సీయం కేసీఆర్ ను కలిసేందుకు – జగ్గారెడ్డి

మనవార్తలు ,తెల్లాపూర్ తెల్లపూర్ మున్సిపాలిటీలో నెల కొన్న సమస్యల పరిష్కారానికి సీఎం కెసిఆర్ ను కలిసేందుకు తాను సిద్ధమని టీపిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.సంగారెడ్డి జిల్లా ‌రామచంద్రాపురం మండలం తెల్లపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ భరత్ కుమార్, బానురి మంజుల పావని రవీందర్ సరిత శ్రీనివాస్ రెడ్డి మయూరి రాజు గౌడ్ రామ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు నాయకులు బాలయ్య కృష్ణ […]

Continue Reading

చిట్కుల్ గ్రామాన్ని సందర్శించిన ఎన్డీటీవీ క‌రస్పాండెంట్ ఉమ

మనవార్తలు , పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం ఒక మోడల్ పంచాయితీ గ్రామం రాష్ట్రాని అంతటికి చిట్కుల్ ఒక ఆదర్శ గ్రామం ,ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి స్థాయిలో ప్రతి ఒక్కరి కృషి ఉందని చిట్కుల్ సర్పంచ్ నీలంముదిరాజ్ అన్నారు దేశానికి ప‌ల్లెలే ప‌ట్టుకొమ్మ‌ల‌ని గ్రామ‌సీమ‌లు అభివృద్దితోనే దేశ అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని ఎన్డీటీవీ క‌రస్పాండెంట్ ఉమ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంను మంగళవారం రోజున ఉమ సంద‌ర్శించారు. గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ది సంక్షేమ ప‌థ‌కాలు , ప్ర‌కృతివ‌నం ,గ్రామ […]

Continue Reading

అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం_బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి

మనవార్తలు ,అమీన్ పూర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా అమీన్ పూర్ మండల్ బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు .ఈ సందర్బంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు అంకగల్ల సహదేవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్టుల కు భయపడేదిలేదని నిబంధనలు కేవలం విపక్షాలకే వర్తిస్తాయా అని ప్రభుత్వ మొండి వైఖరిని కండిస్తూ బండి సంజయ్ అన్న గారిని వెంటనే విడులచేయలని కోరారు […]

Continue Reading

యండిఆర్ ఫౌండేషన్ ఖాతాలో 17వ అవార్డ్ అందుకున్న MDR ఫౌండేషన్

మనవార్తలు ,పటాన్చెరు సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .త‌రంగ్ స్వ‌చ్చంధ సంస్థ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ‌లు అందించిన ప‌లు సంస్థ‌ల‌కు అవార్డుల‌ను అందించింది. సామాజిక సేవ‌లో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించిన‌ట్లు సంస్థ ఫౌండ‌ర్ దేవేంద‌ర్ రాజు తెలిపారు. ఈ అవార్డు ద‌క్క‌డంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక […]

Continue Reading

పచ్చదనం పరిశుభ్రత లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి_మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

మనవార్తలు ,అమీన్ పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని నవ్య నగర్ నుండి బీరంగూడ శివాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ ని స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో మొదటి స్థానం నిలిపేందుకు కృషి […]

Continue Reading

ఎల్లమ్మ గుడికి బీజేపీ నేత శ్రీకాంత్ గౌడ్ భారీ విరాళం..!

మనవార్తలు , పటాన్ చెరు: హిందూ ఆల‌యాల నిర్మాణం, అభివృద్దికి ప్ర‌తి ఒక్క‌రూ క‌లిసి రావాలని మాజీ జెడ్పీటీసీ స‌భ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవ‌త అయిన‌టు వంటి ఎల్ల‌మ్మ త‌ల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మిరియాల రాఘవరావు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

క్యాలెండర్ ను ఆవిష్కరించిన జ్యోతి విద్యాలయ సిబ్బంది

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను రామచంద్రాపురం మండలం లోని బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయురాళ్ళ తో కల్సి మంగళవారం రోజు ఆష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని […]

Continue Reading

మరోసారి ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పాల్గొయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని మరోసారి పొందారు . ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . బ్రిటన్లోని గ్రీనిచ్ విశ్వవిద్యాలయం ‘ […]

Continue Reading