దేశ అభివృద్ధి ప్రధాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి ; బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూరాజు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన […]

Continue Reading

పంజాబ్‌ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం లో సాయినగర్, సాయిబాబా దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించామన్నారు […]

Continue Reading

ప్రధాని నరేంద్ర మోడీ పై హత్య కుట్రకు పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి _బొల్లారం మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి

మనవార్తలు , బొల్లారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన  హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి అన్నారు .బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు  సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ మహిళ మోర్చ అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి అధ్వర్యంలో గడ్డపోతరం గ్రామం గాలి పోచమ్మ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు […]

Continue Reading

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన ఒక లక్ష 34 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

స్వచ్ఛత లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

_స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు కాలనీలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఐదు స్వచ్ఛ చెత్త సేకరణ ఆటోలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. పటాన్చెరు డివిజన్ కి రెండు, రామచంద్రాపురం డివిజన్ […]

Continue Reading

రామేశ్వరంబండ గ్రామం లో 70 లక్షల రూపాయల సిసిరోడ్డు ప్రారంభం

_కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 70 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసం నూతన […]

Continue Reading

పోచారం మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతర లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు తెలంగాణ సంసృతికి, ప్రతీకగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని […]

Continue Reading

జెడ్పీ కి ఉద్ద్యమ కారుల పిర్యాదు

మనవార్తలు ,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలా గారిని కలిసి చందానగర్ సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఉద్యమకారులు చందానగర్ సర్కిల్లో T P S లు ఒక్కరే ఉన్నారు వారికి కూడా పటాన్చెరు ఇంచార్జి ఇచ్చారు మరియు A C P ఒక్కరే ఉన్నారు అతనికి కోర్టు పనులు అనుమతులు అని ఎన్నో పనులు ఉన్నవి అయితే సర్కిల్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుచున్నవి చెరువులు కుంటలు […]

Continue Reading

భానూర్ ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామస్తులు, దేవాలయ కమిటీ […]

Continue Reading

టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రంగోలి పోటీలు

హాజరైన ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పటాన్చెరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీల మహిళలు కార్యక్రమంలో […]

Continue Reading