ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ సూర్య దిన పత్రిక జర్నలిస్ట్ నర్సింహా రావ్ అనారోగ్యం మృతి చెందిన విషయం తెలుసున్న చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో వారి కుటుంబ నికి 25, 000 ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు .అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడు ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటానని తెలిపారు .ఈ కార్యక్రమం గుమ్మడిదళ మండల్ యువసేన నాయకులు గ్యారల మల్లేష్ […]

Continue Reading

జోనల్ కమిషనర్ ను కలిసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జోనల్ కమిషనర్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి,గోప‌న్‌ప‌ల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, రాయదుర్గం, గౌలిదొడ్డి నల్లగండ్ల, లలో డ్రైనేజీ సమస్యను, నీటి సమస్యలను మరియ రోడ్లు, పరిష్కారానికి మార్గం చూపు వలసిందిగా కోరడం జరిగింది. అనంతరం బసవతారకానగర్ లో నీటి సమస్యలను […]

Continue Reading

వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

మనవార్తలు, శేరిలింగంపల్లి : నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే […]

Continue Reading

అంబరాన్నంటిన గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మనవార్తలు ,పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు తోపాటు అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, పటాన్చెరు మండలాల పరిధిలో స్థానిక నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలోని మహా దేవుని ఆలయం, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని […]

Continue Reading

దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు

146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మనవార్తలు ,పటాన్చెరు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు డివిజన్, పటాన్చెరు మండలం, అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి […]

Continue Reading

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ,పటాన్చెరు సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని […]

Continue Reading

యువతకు స్పూర్తి స్వామి వివేకానంద_రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు ,రామచంద్రపురం స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ శాఖ అధ్యరంలో నిర్వహించిన 159 స్వామి వివేకానంద జయంతి వేడుకల్లోని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత, మార్గదర్శి అని భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి […]

Continue Reading

వద్దే ఒబన్న జయంతి వేడుకలు

మన వార్తలు , రామచంద్రాపురం : రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215 జయంతి వేడుకలు తెల్లాపుర్ లో ఘనంగా వడ్డెర కులస్తులు నర్సింహ యాదయ్య శ్రీనివాస్ రాజు నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథులు గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు కౌన్సిలర్ భరత్ నాయకులు మాజీ ఎం పి పి ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి […]

Continue Reading

నడిగడ్డ తండాలో గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన స్థానిక మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిమియాపూర్ డివిజన్ పరిధిలో గల నడిగడ్డ తండాలో గత యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బిసి వెనుకబడిన వర్గాలు నివాసం ఉంటున్నము.గత సంవత్సరం క్రితం జరిగిన కార్పోరేటర్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే తండాల ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర ప్రమాణం చేస్తూ మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అలాగే ఇంటి నంబర్లు మరియు సీఆర్పీఎఫ్ సమస్య ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి బిల్డింగ్ కట్టుకునేటట్లు చేస్తానని […]

Continue Reading

ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 10 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

_కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, అకాల మరణం చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరందరూ పార్టీ […]

Continue Reading