గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

– విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత – వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసిన 230 కంపెనీలు – 300 మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు – 150 మందిని ఎంపిక చేసిన విప్రో ఎలైట్ మనవార్తలు,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ గురువారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో […]

Continue Reading

త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పటాన్చెరు గాంధీ పార్క్ ప్రారంభం

మనవార్తలు,పటాన్ చెరు: మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నడిబొడ్డున నిర్మించిన గాంధీ పార్క్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్యతో కలిసి పార్కులో చేపడుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అతి త్వరలో పటాన్చెరు […]

Continue Reading

సమయ పాలనే విజయానికి బాట…సుభాష్ కాకర్ల

మనవార్తలు,పటాన్ చెరు: సమయ పాలన అంటే , రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుని , సరైన ఫలితాలను సాధించడమని , ఇది అన్ని విజయవంత మైన జీవితాలకు పునాది అని గీతం పూర్వ విద్యార్థి , నిర్వహణా రంగ వృత్తి నిపుణుడు , వక్త , 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తల అవార్డు గ్రహీత సుభాష్ కాకర్ల అన్నారు . గీతం పూర్వ విద్యార్థుల పయనం , వారి అనుభవాలను […]

Continue Reading

గిరిజన ఖాళీలను 2399 మాత్రమే చూపడం మోసపూరితం -అఖిల భారత బంజారా సంఘ్ నాయకులు దశరథ్ నాయక్

 మనవార్తలు, శేరిలింగంపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె సీ ఆర్ అసెంబ్లీలో 91 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో గిరిజన ఖాళీలను 2,399 మాత్రమే చూపడం గిరిజన నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడమేనని అఖిల భారత బంజారా సేవ సంఘ్ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 శాఖల్లో 22 వేలకు […]

Continue Reading

కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి 51 అడుగుల భారీ స్మారక స్థూపానికి శంకుస్థాపన

మనవార్తలు, శేరిలింగంపల్లి : పొలిట్బ్యూరో సభ్యులు,రాష్ట్ర కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ స్మారకార్ధం గా ఎంసీపీఐ యూ ఎయిర్టెల్ హైదరాబాద్ కమిటీ మియాపూర్ లో నిర్మించ తలపెట్టిన 51 అడుగుల భారీ స్మారక స్థూపాన్ని పొలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రజల కోసం పోరాడిన చరిత్ర కలిగిన ప్రజల మనిషి అని అన్నారు. ఆయన చరిత్రను నిలబెట్టడం […]

Continue Reading

సమాన హక్కుల కోసం నిలబడండి…

– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా మనవార్తలు ,పటాన్ చెరు: స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . […]

Continue Reading

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మార్పులు

– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మనవార్తలు , పటాన్ చెరు అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని […]

Continue Reading

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి

-మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా సంబరాలు మనవార్తలు ,పటాన్ చెరు: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ 50 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మయి, […]

Continue Reading

మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

మనవార్తలు ,హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ వారు 120 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంమాదాపూర్ లోని నోవొటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానానికి ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ, షీ టీమ్ ఇంచార్జ్ సి అనసూయ మరియు మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా […]

Continue Reading

పేదింటి పెద్ద కొడుకుగా దేవేందర్ రాజు

–ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవాలు మనవార్తలు ,పటాన్ చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ,ప్రతి పేదవారికి తోడుగా నిలబడతానని మానవ సేవే మాధవ సేవాగా మరో సారి ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.పటాన్చేరు జిహెచ్ఎంసి డివిజన్ బండ్ల గూడ పరిధిలోని లక్ష్మి అన్నా నేను ఇళ్లు కట్టుకుంటున్న సాయం కావాలే అని అడగగానే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి […]

Continue Reading