సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి
రామచంద్రాపురం పట్టణం సాయి నగర్ కాలనీ వెల్ఫర్ సొసైటీకి ఎస్ అర్ ట్రస్ట్ ఛైర్మన్ అంజిరెడ్డి గారి సహకారం తో కాలనీ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి వాటర్ కూలర్ ని అందజేశారు.అనంతరం దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ సొసైటీ సభ్యులంతా కలిసి కట్టుగా పనిచేసి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి చేస్తున్న సేవలు మరువలేన్నారు. సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమలో కాలనీ అధ్యక్షులు పెంటారెడ్డి, నారయణ, జగన్ గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…