మనవార్తలు ,రామచంద్రాపురం :
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేషన్ అసరాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఎండీ ఫజిల్ గత రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఐదు సంవత్సరాల వయస్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చదించేందుకు ముందుకువచ్చాడు. బాలుడిని షైన్ మోడల్ స్కూల్ లో చేర్పించి ఫీజులు చెల్లించాడు. అంతేకాకుండా బాలుడి చదువు అవసరమయ్యే పుస్తకాలు , స్కూల్ డ్రెస్ లను ఏకే ఫౌండేషన్ చెల్లించింది. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదీర్ ను స్థానికులు అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…