జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం […]

Continue Reading

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన సీఎం కేసీఆర్ క్షమాపణలుచెప్పాలి _ఎంపీపీ రవీందర్ గౌడ్

మనవార్తలు,జిన్నారం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని,  జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీందర్ గౌడ్  డిమాండ్ చేశారు.  పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు . అనంతరం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్ఫూర్తితో అనేక సంవత్సరాలు వాళ్ళ […]

Continue Reading

పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేసిన జిన్నారం మండలం _ఎంపీపీ రవీందర్ గౌడ్

మనవార్తలు,జిన్నారం జిన్నారం మండలం నర్రిగూడా గ్రామానికి చెందిన జిన్నారం వెంకటేష్ కూతురి వివాహానికి పుస్తె మెట్టెలు మరియు మాదారం గ్రామానికి మంత్రి కుంట చెందిన మునురి రమేష్ కూతురు వివాహానికి పుస్తె మెట్టెలు వావిలాల గ్రామం ఎర్రోళ్ల స్వరూప కూతురు వివాహానికి పుస్తె మెట్టలు జిన్నారం ఎంపీపీ తన వంతు ఆర్థిక సహాయం చేశారు .ఈ కార్యక్రమంలో మాధారం రాజు గౌడ్ ,మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్ కుమార్, సీతారాం ,వెంకటేష్, నగేష్ ,రామకృష్ణ ,వెంకటయ్య యనగండ్ల […]

Continue Reading

జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి

_సీసీ కెమెరాలతో మరింత నిఘా మనవార్తలు , పటాన్ చెరు: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత పెరిగిందని, అవసరమైన ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో లక్షా ఇరవై వేల రూపాయలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను డిఎస్పి భీమ్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ఏపీ ఆర్టీసీ సమ్మె సైరన్..ఆగిపోనున్న బస్సులు

మన వార్తలు ,అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది.ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి తాము సమ్మె విషయంపై మెమోరాండం […]

Continue Reading

737 లబ్ధిదారులకు జే ఎన్ ఎన్ యూ ఆర్ ఎం, వాంబే ఇండ్ల కేటాయింపు పూర్తి

మనవార్తలు , పటాన్ చెరు నిరుపేదల కోసం నిర్మించిన గృహాలను అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కేటాయిస్తున్నమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు మండలం రామేశ్వరం బండ, అమీన్పూర్ మండలం నర్రే గూడెం గ్రామంలో జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల ద్వారా నిర్మించిన గృహాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రా పద్ధతిన రామేశ్వరం బండ […]

Continue Reading

దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక పటాన్ చెరు బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి దళిత బంధు పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని […]

Continue Reading