వలస దారులకు కొండంత అండ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు

మనవార్తలు , పటాన్ చెరు: నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నా వారిని ఎల్లప్పుడూ తాను అదుకుంటానని అన్నారు .ఇందులో భాగంగా బీహార్ నుండి వలస వచ్చిన జూలీ కుమారుడు ప్రియాన్ష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అతని చికిత్స కోసం పదివేలరూపాయలు సాయం అందించారు.ఇలా ఎక్కడ ఎవరు బాధ పడుతున్నా తన భాద్యతగా స్వీకరించి వారందరికీ ఎల్లప్పుడూ అండగా నిలబడతానని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు.ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరు సహాయం […]

Continue Reading

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

_ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరు _ఇక్రిశాట్ రాబోయే 25 ఏళ్ల లక్ష్యం నిర్దేశించుకోవాలన్న మోదీ మనవార్తలు , పటాన్ చెరు: ఇక్రిశాట్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే […]

Continue Reading

భారతరాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసిఆర్ పై దేశద్రోహి కేసు నమోదు చేయాలి_ తెలంగాణ మాల యువసేన గాలి బాబురావు

మనవార్తలు , పటాన్ చెరు: అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో నూతన రాజ్యాంగ అవసరం అని మాట్లాడిన కేసీఆర్ మాటలు అర్ధ రహితం అని అందుకు నిరసనగా పటాన్ చెరు తెలంగాణ మాల యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలభేషేకం చేశారు. అనంతరం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, తెలంగాణ మాల యువసేన నాయకులు అనంతరం తెలంగాణ మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి గాలి బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దయ వల్లే కేసీఆర్ […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని […]

Continue Reading

శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రం ఆవిష్కరణ.

మనవార్తలు , పటాన్ చెరు: పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల […]

Continue Reading

ముఖ్యమంత్రి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి_రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు,రామచంద్రపురం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

  పటాన్చెరు పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, దేవాలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్.

మనవార్తలు , పటాన్ చెరు పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలకు పెద్దపీఠ వేశారని నీలం మధు ముదిరాజ్ అన్నారు. అనంతరం పెద్దకంజర్ల గ్రామ వార్డ్ మెంబర్ నరేష్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు యువత చిట్కుల్ […]

Continue Reading

నిరుపేద పెళ్లికి ఆర్ కె వై టీమ్ సభ్యుల ఆర్థిక సాయం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : పేదలకు సేవ చేయడం లోనే సంతృప్తి ఉందని నమ్మే ఆర్ కె వై టీమ్ సభ్యులు అందుకు తగ్గట్టు సేవా కార్యక్రమాలు నిర్వయిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రోజు ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి ఆర్ కే వై టీం ఐదువేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ […]

Continue Reading

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించి నూతనసంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షించేది […]

Continue Reading