ఆదినారాయణ స్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌

మనవార్తలు ,జిన్నారం అథ్యాత్మిక చింతనతో ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుందని చిట్కుల్‌ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా బీష్మ ఏకాదశి పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి రథోత్సవంతో పాటు ఇతర ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన దేవాలయం అని ఇప్పటికీ బ్రహోత్సవాలకు ఎక్కడెక్కనుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటురని మధు ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా […]

Continue Reading

అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం వాలీబాల్‌ టోర్నమెంట్‌

మనవార్తలు , పటాన్ చెరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేయడంతో క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగుతున్నారని చిట్కుల్‌ గ్రామసర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామంలో నిర్వహిస్తున్న నీలం మధుముదిరాజ్‌ కబడ్డీ, వాలీబాల్‌ ఛాంపియన్‌ ట్రోపీ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరై  సర్పంచ్ మధు ముదిరాజ్‌ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అనుమతిలో ఓపెన్‌ టు ఆల్‌ టోర్నమెంట్‌ లు గ్రామపరిధిలో […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా కార్పొరేటర్ కు అభిమానుల శుభాకాంక్షలు

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ప్రమాణస్వీకారం చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గౌలిదొడ్డి లోని ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ ప్రేమాభిమానాలు […]

Continue Reading

గీతం స్కాలర్ లక్ష్మి అప్పిడికి డాక్టరేట్ ‘….

మనవార్తలు ,పటాన్ చెరు: పోరస్ ద్వారా ఎంహెచీ ఉచిత ఉష్ణప్రసరణ ప్రవాహాలపై వేడిమి ప్రభావాలు : పరిమిత మూలకం పద్ధతి ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని లక్ష్మి అప్పిడిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ , గణితశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ […]

Continue Reading

అంగరంగ వైభవంగ ముగిసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవతా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్రతన్ ప్రైడ్ కాలనీలో మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, […]

Continue Reading

నూతన గృహప్రవేశంలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు సర్కిల్ 22 ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ నూతన గృహప్రవేశానికి కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ బాయ్, నియోజకవర్గ కార్యదర్శి సర్దార్ తారా సింగ్, షబ్బీర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు

Continue Reading

బంగారు తెలంగాణ‌,ఆరోగ్య తెలంగాణ కోసం అందరికీ కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి – డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్

మనవార్తలు ,హైదరాబాద్ బంగారు తెలంగాణ సాకారంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ముందుకు వ‌చ్చింది. పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి కార్పోరేట్ వైద్యాన్ని అందించేందుకు త‌మ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని…వీటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు హెల్త్ ఫోక‌స్ ఆల్ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ తిప్ప‌రాజు వెంక‌ట న‌గేష్ తెలిపారు.ఆరోగ్య తెలంగాణ ల‌క్ష్యంగా ముందుకువెళ్తున్న ప్ర‌భుత్వానికి చేదోడుగా నిలించేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ద్వారా కార్య‌క‌లాపాలు ప్రారంభించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో జ‌రిగే […]

Continue Reading

పి ఆర్ కె ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పoపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి : తమకున్న దాంట్లో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పోల రంగనాయకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు చందానగర్ లోని సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న యాచకులకు ట్రస్ట్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా పేదలకు అనేక సేవాకార్యక్రమాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పలువు కోరుతున్నారు.

Continue Reading

నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

మనవార్తలు, కూకట్ పల్లి : నిజాం పెట్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనుల పై అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ 2022-23 అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,చెరువులు,ఫుట్ పాత్ మరియు పార్క్ ల అభివృద్ధి,10శాతం పచ్చదనం పరిశుభ్రత కు,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు పలు మౌలిక సదుపాయాల […]

Continue Reading