అన్నదానానికి ఆర్థిక సాయం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్ల శంకర్ పల్లి మండలంలోని అంతప్పగూడ అనే గ్రామంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవాలయంలో జరిగిన శివపర్వతుల కల్యాణ మహోత్సవ పూజలో భాగంగా కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు సోమవారం నాడు ఆలయాన్ని సందర్శించి అన్నదానం కొరకు 5,121 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా కంజర్ల […]

Continue Reading

ఏగోలపు సదయ్య గౌడ్ కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ -2022 అవార్డు *

మనవార్తలు ,సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్.ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ – 2022 అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బిఎంజి అర్జున్, బింగి నరేందర్ గౌడ్  హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా  వేణుగోపాల్ చారి ,జస్టిస్ […]

Continue Reading

మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు మత సామరస్యానికి ప్రతీక ఉర్సూఉత్సవాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ దర్గా లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం టిఆర్ఎస్వి నాయకులు సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంకా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, […]

Continue Reading

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  పటాన్చెరు/అమీన్పూర్ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండ ఆర్ కె నగర్ 1 కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన స్టోర్ […]

Continue Reading

గీతం విద్యార్థినికి ఐఎస్బీలో అడ్మిషన్…

మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ చివరి ఏడాది బీటెక్ ( సీఎస్ఈ ) విద్యార్థిని ఆముక్త చౌదరి గద్దె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్బీ ) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ ( పీజీపీ ) చదవడానికి అర్హత సాధించింది . యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ( వెస్టైల్పీ ) లో భాగంగా , క్లాస్ -2025 పేరిట నిర్వహించనున్న పీజీపీ […]

Continue Reading