అంగరంగ వైభవంగ ముగిసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవతా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్రతన్ ప్రైడ్ కాలనీలో మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, […]

Continue Reading

నూతన గృహప్రవేశంలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు సర్కిల్ 22 ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ నూతన గృహప్రవేశానికి కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ బాయ్, నియోజకవర్గ కార్యదర్శి సర్దార్ తారా సింగ్, షబ్బీర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు

Continue Reading

బంగారు తెలంగాణ‌,ఆరోగ్య తెలంగాణ కోసం అందరికీ కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి – డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్

మనవార్తలు ,హైదరాబాద్ బంగారు తెలంగాణ సాకారంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ముందుకు వ‌చ్చింది. పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి కార్పోరేట్ వైద్యాన్ని అందించేందుకు త‌మ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని…వీటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు హెల్త్ ఫోక‌స్ ఆల్ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ తిప్ప‌రాజు వెంక‌ట న‌గేష్ తెలిపారు.ఆరోగ్య తెలంగాణ ల‌క్ష్యంగా ముందుకువెళ్తున్న ప్ర‌భుత్వానికి చేదోడుగా నిలించేందుకు హెల్త్ ఫోక‌స్ ఆల్ అనే సంస్థ ద్వారా కార్య‌క‌లాపాలు ప్రారంభించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో జ‌రిగే […]

Continue Reading

పి ఆర్ కె ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పoపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి : తమకున్న దాంట్లో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పోల రంగనాయకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు చందానగర్ లోని సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న యాచకులకు ట్రస్ట్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా పేదలకు అనేక సేవాకార్యక్రమాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పలువు కోరుతున్నారు.

Continue Reading

నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

మనవార్తలు, కూకట్ పల్లి : నిజాం పెట్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనుల పై అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ 2022-23 అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,చెరువులు,ఫుట్ పాత్ మరియు పార్క్ ల అభివృద్ధి,10శాతం పచ్చదనం పరిశుభ్రత కు,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు పలు మౌలిక సదుపాయాల […]

Continue Reading

ఆస్రా ఫాతిమాకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: బిల్ట్ , ఆపరేట్ , ట్రాన్స్ఫర్ ( బీవోటీ ) ప్రాజెక్టులలో ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్ ( ఏఎన్ఎన్ ) ని ఉపయోగించి నిర్మాణ వివాదాన్ని ప్రభావితం చేసే కారణాలపై అధ్యయనం , విశ్లేషణ , దానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని ఆప్రా ఫాతిమాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading

కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో అక్షయపాత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కార్యక్రమాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పట్ల ఎవరు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ […]

Continue Reading

పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం_ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మానసిక ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు మనవార్తలు , పటాన్ చెరు నియోజకవర్గం లోని పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గొల్ల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ, హోమం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

Continue Reading

షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధితులకు ఆర్ కె వై టీమ్ ఆర్థిక సాయం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న ఆర్ కె వై టీమ్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు. కూలి పనులు చేస్తూ జీవిస్తున్న నీరు పేద కుటుంబం పై ఇలా విద్యుత్ షాక్ తో సర్వం కోల్పోవడం విచారకరమని, అధైర్య పడొద్దని మేము […]

Continue Reading