భారతరాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసిఆర్ పై దేశద్రోహి కేసు నమోదు చేయాలి_ తెలంగాణ మాల యువసేన గాలి బాబురావు

మనవార్తలు , పటాన్ చెరు: అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో నూతన రాజ్యాంగ అవసరం అని మాట్లాడిన కేసీఆర్ మాటలు అర్ధ రహితం అని అందుకు నిరసనగా పటాన్ చెరు తెలంగాణ మాల యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలభేషేకం చేశారు. అనంతరం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, తెలంగాణ మాల యువసేన నాయకులు అనంతరం తెలంగాణ మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి గాలి బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దయ వల్లే కేసీఆర్ […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని […]

Continue Reading