శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రం ఆవిష్కరణ.
మనవార్తలు , పటాన్ చెరు: పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల […]
Continue Reading