యండిఆర్ ఫౌండేషన్ ఖాతాలో 17వ అవార్డ్ అందుకున్న MDR ఫౌండేషన్
మనవార్తలు ,పటాన్చెరు సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .తరంగ్ స్వచ్చంధ సంస్థ కరోనా సమయంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన పలు సంస్థలకు అవార్డులను అందించింది. సామాజిక సేవలో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించినట్లు సంస్థ ఫౌండర్ దేవేందర్ రాజు తెలిపారు. ఈ అవార్డు దక్కడంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక […]
Continue Reading