యండిఆర్ ఫౌండేషన్ ఖాతాలో 17వ అవార్డ్ అందుకున్న MDR ఫౌండేషన్

మనవార్తలు ,పటాన్చెరు సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .త‌రంగ్ స్వ‌చ్చంధ సంస్థ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ‌లు అందించిన ప‌లు సంస్థ‌ల‌కు అవార్డుల‌ను అందించింది. సామాజిక సేవ‌లో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించిన‌ట్లు సంస్థ ఫౌండ‌ర్ దేవేంద‌ర్ రాజు తెలిపారు. ఈ అవార్డు ద‌క్క‌డంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక […]

Continue Reading

పచ్చదనం పరిశుభ్రత లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి_మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

మనవార్తలు ,అమీన్ పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని నవ్య నగర్ నుండి బీరంగూడ శివాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ ని స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో మొదటి స్థానం నిలిపేందుకు కృషి […]

Continue Reading

ఎల్లమ్మ గుడికి బీజేపీ నేత శ్రీకాంత్ గౌడ్ భారీ విరాళం..!

మనవార్తలు , పటాన్ చెరు: హిందూ ఆల‌యాల నిర్మాణం, అభివృద్దికి ప్ర‌తి ఒక్క‌రూ క‌లిసి రావాలని మాజీ జెడ్పీటీసీ స‌భ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవ‌త అయిన‌టు వంటి ఎల్ల‌మ్మ త‌ల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మిరియాల రాఘవరావు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

క్యాలెండర్ ను ఆవిష్కరించిన జ్యోతి విద్యాలయ సిబ్బంది

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను రామచంద్రాపురం మండలం లోని బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయురాళ్ళ తో కల్సి మంగళవారం రోజు ఆష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని […]

Continue Reading

మరోసారి ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పాల్గొయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని మరోసారి పొందారు . ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . బ్రిటన్లోని గ్రీనిచ్ విశ్వవిద్యాలయం ‘ […]

Continue Reading

ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన_ బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి

మనవార్తలు , శేరిలింగంపల్లి : కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మరియు పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ లను పటాన్ చెరు మైత్రి గ్రౌండ్స్ లో కలిసి […]

Continue Reading

దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు

మనవార్తలు,తెల్లాపుర్ తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై  దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న  […]

Continue Reading

క్రీడల కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గం_చదువుతో పాటు క్రీడలు ప్రధానమే మత్తుకు బానిస కావొద్దు

మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావద్దని సూచించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

బండల మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

  మనవార్తలు ,పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లో ప్రారంభమైన బండల మల్లన్న జాతర మహోత్సవం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, […]

Continue Reading