దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు

146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మనవార్తలు ,పటాన్చెరు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు డివిజన్, పటాన్చెరు మండలం, అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి […]

Continue Reading

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ,పటాన్చెరు సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని […]

Continue Reading

యువతకు స్పూర్తి స్వామి వివేకానంద_రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు ,రామచంద్రపురం స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ శాఖ అధ్యరంలో నిర్వహించిన 159 స్వామి వివేకానంద జయంతి వేడుకల్లోని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత, మార్గదర్శి అని భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి […]

Continue Reading

వద్దే ఒబన్న జయంతి వేడుకలు

మన వార్తలు , రామచంద్రాపురం : రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215 జయంతి వేడుకలు తెల్లాపుర్ లో ఘనంగా వడ్డెర కులస్తులు నర్సింహ యాదయ్య శ్రీనివాస్ రాజు నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథులు గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు కౌన్సిలర్ భరత్ నాయకులు మాజీ ఎం పి పి ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి […]

Continue Reading

నడిగడ్డ తండాలో గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన స్థానిక మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిమియాపూర్ డివిజన్ పరిధిలో గల నడిగడ్డ తండాలో గత యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బిసి వెనుకబడిన వర్గాలు నివాసం ఉంటున్నము.గత సంవత్సరం క్రితం జరిగిన కార్పోరేటర్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే తండాల ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర ప్రమాణం చేస్తూ మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అలాగే ఇంటి నంబర్లు మరియు సీఆర్పీఎఫ్ సమస్య ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి బిల్డింగ్ కట్టుకునేటట్లు చేస్తానని […]

Continue Reading

ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 10 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

_కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, అకాల మరణం చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరందరూ పార్టీ […]

Continue Reading

దేశ అభివృద్ధి ప్రధాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి ; బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూరాజు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన […]

Continue Reading

పంజాబ్‌ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం లో సాయినగర్, సాయిబాబా దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించామన్నారు […]

Continue Reading

ప్రధాని నరేంద్ర మోడీ పై హత్య కుట్రకు పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి _బొల్లారం మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి

మనవార్తలు , బొల్లారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన  హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి అన్నారు .బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు  సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ మహిళ మోర్చ అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి అధ్వర్యంలో గడ్డపోతరం గ్రామం గాలి పోచమ్మ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు […]

Continue Reading

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన ఒక లక్ష 34 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading