అభయాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి హామీ

మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం భాధ్యత ను ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తెనుగు నర్సింలు ముదిరాజ్ తీసుకున్నట్లు ఆలయ పూజారి శివకుమార్, ఇతర సభ్యులు తెలిపారు. ముందుగా శుక్రవారం వారం రోజు 5 వేల రూపాయలు అద్వాన్స్ గా ఇవ్వడం జరిగింది. […]

Continue Reading

వేదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు, పటాన్ చెరు : భోగి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వేదాస్ సంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. వేదాస్ వారి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి చారి, […]

Continue Reading

సొంత గ్రామాల అభివృద్ధికి దాతలు తోడ్పాటు అందించాలి – రేగోడ్ ఎస్సై సత్యనారాయణ

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్  మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికిగాను ముఖ్య అతిధి రేగోడ్ మండల ఎస్ ఐ సత్యనారాయణ ఏ ఎస్ ఐ మల్లయ్య గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, మరియు ఈ ముగ్గుల పోటీ లో పాల్గొన్న విజేతలకు రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅతిథిగా […]

Continue Reading

ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీ లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, ఆబిద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని […]

Continue Reading

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు

మనవార్తలు ,పటాన్ చెరు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం, మండల పరిధిలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని ఆల్విన్ కాలనీ లో గల వెంకటేశ్వర ఆలయం, లక్డారం గ్రామంలోని అత్యంత పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో […]

Continue Reading

మహిళల సృజనాత్మకత ముగ్గులతో వెల్లడి : దేవేందర్ రాజు ముదిరాజ్  

మనవార్తలు ,పటాన్ చెరు సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్  మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, […]

Continue Reading

ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ సూర్య దిన పత్రిక జర్నలిస్ట్ నర్సింహా రావ్ అనారోగ్యం మృతి చెందిన విషయం తెలుసున్న చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో వారి కుటుంబ నికి 25, 000 ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు .అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడు ప్రతి జర్నలిస్ట్ కు అండగా ఉంటానని తెలిపారు .ఈ కార్యక్రమం గుమ్మడిదళ మండల్ యువసేన నాయకులు గ్యారల మల్లేష్ […]

Continue Reading

జోనల్ కమిషనర్ ను కలిసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జోనల్ కమిషనర్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోప‌న్‌ప‌ల్లి,గోప‌న్‌ప‌ల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, రాయదుర్గం, గౌలిదొడ్డి నల్లగండ్ల, లలో డ్రైనేజీ సమస్యను, నీటి సమస్యలను మరియ రోడ్లు, పరిష్కారానికి మార్గం చూపు వలసిందిగా కోరడం జరిగింది. అనంతరం బసవతారకానగర్ లో నీటి సమస్యలను […]

Continue Reading

వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

మనవార్తలు, శేరిలింగంపల్లి : నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే […]

Continue Reading

అంబరాన్నంటిన గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మనవార్తలు ,పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు తోపాటు అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, పటాన్చెరు మండలాల పరిధిలో స్థానిక నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలోని మహా దేవుని ఆలయం, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని […]

Continue Reading