యువతకి ఆదర్శంగా నిలిచిన “విక్టరీ బాయ్స్

మనవార్తలు ,శేరిలింగంపల్లి: త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప్ర‌తి నెల ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త దానం చేయాలని విక్ట‌రీ బాయ్స్ ప్ర‌తినిధులు కొమ్ముగూరి ప్రదీప్ అన్నారు . రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లో “మదర్ థెరిస్సా” రక్తదాన కేంద్రంలో విక్టరీ బాయ్స్ యువత రక్తదాన చేశారు . 73 వ గణతంత్ర దినోత్సవంను పుర‌స్క‌రించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 8వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు  చేశామని తెలిపారు . […]

Continue Reading

పటేల్ గూడ గ్రామపంచాయతీ ని సందర్శించిన జెడ్పి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి

మనవార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో ఆదివారం ప్రారంభించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి సోమవారం సందర్శించారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, […]

Continue Reading

రామేశ్వరం బండలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

అభివృద్ధిలో రోల్ మోడల్ పటాన్చెరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్చెరు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పటాన్చెరు నియోజకవర్గం రోల్ మోడల్ గా నిలుస్తోందని, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 96 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన […]

Continue Reading

పటేల్ గూడ నూతన గ్రామపంచాయతీ ప్రారంభం

కెసిఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , అమీన్పూర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading

భారతి నగర్ డివిజన్ లో ఫీవర్ సర్వే ను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,రామచంద్రాపురం పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. […]

Continue Reading

ఎమ్మెల్యే జీఎంఆర్ ను కలిసిన టీఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బి.వి. శివశంకరరావు మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలను కార్మికులకు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్మికుల ప్రజా సమస్యలపై పరిష్కారానికై నిరంతరం పాటుపడాలని అన్నారు. ఎల్లప్పుడూ కార్మికుల మధ్యనే ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ కెవి […]

Continue Reading

మృతిచెందిన ఆర్టీసీ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి – కాంగ్రెస్ పార్టీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియపూర్ ఆర్టిసి డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలో హౌస్ కీపింగ్ గా పని చేస్తున్న మెదక్ జిల్లా, పాపన్నపేట్ గ్రాస్మానికి చెందిన కాశ సామయ్యా మంగళవారం రోజు గుండెపోటుతో మృతి చెందాడు..తోటి కార్మికులలు మియాపూర్. డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు, ఇలియజ్ షరీఫ్ దృష్టికి తీసుకురావడం తో స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ […]

Continue Reading

బూస్టర్ డోస్ వేయించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు కోరారు. సోమవారం ఉదయం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలందరూ ప్రభుత్వం […]

Continue Reading

తెలంగాణ ముదిరాజ్ యువజనసమాఖ్య ఆధ్వర్యంలోముదిరాజ్ ల ఆత్మగౌరవ పాదయాత్ర – రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలోనే ముదిరాజ్ ల ఆత్మ గౌరవ పాద యాత్ర ను చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ లు అణచివేతకు గురి అవుతున్నారని.ముదిరాజ్ ల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో , తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముదిరాజ్ […]

Continue Reading

దుబాయ్ క్రీక్ లో ‘ఇన్ఫినిటీ బ్రిడ్జి’ ను ప్రారంభించిన దుబాయ్ కింగ్

మహ్మద్ బిన్ రషీద్ కొత్తగా నిర్మించిన ఇన్ఫినిటీ బ్రిడ్జిని సందర్శించి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దుబాయ్ యొక్క నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. హిజ్ హైనెస ఆర్థిక మరియు సామాజిక పురోగతి కోసం ఎమిరేట్ యొక్క సమగ్ర ప్రణాళిక యొక్క ముఖ్యమైన మూలస్తంభాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒకటి సుస్థిర అభివృద్ధికి తోడ్పడే, కమ్యూనిటీ యొక్క మారుతున్న అవసరాలను తీర్చే మరియు అత్యధిక నాణ్యత గల సేవలను అందించే ప్రాజెక్ట్‌లకు దుబాయ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. కొత్త వంతెన […]

Continue Reading