హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పటాన్ చెరు పోలీసులు

రాజునాయక్ హత్యకు భూ వివాదాలే కారణం _డీఎస్పీ భీంరెడ్డి మనవార్తలు , పటాన్ చెరు వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. భూ వివాదాలే కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. దారుణ హత్యకు గురైన రాజునాయక్ పెదనాన్న కుమారుడు రాంసింగ్ ఈ హత్యకు కీలకమని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల వెలమల తాండాలో కొంతమంది భూములను విక్రయించగా […]

Continue Reading

ప్రపంచానికే ఆదర్శప్రాయులు మహాత్మా గాంధీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని ఆయన విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సేవలను ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆవరణలో గాంధీ మహాత్ముడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి మాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ […]

Continue Reading

కోటి 20 లక్షల రూపాయల సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అభివృద్ధి..సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు పటాన్చెరు ప్రతి గ్రామంలో అభివృద్ధి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైపు చూస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన కోటీ 20 లక్షల రూపాయలతో పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, భానూరు, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్, లక్డారం, రుద్రారం గ్రామాల్లో చేపట్టనున్న […]

Continue Reading