ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో […]

Continue Reading

పరిపాలన వికేంద్రీకరణ ద్వారా వేగంగా అభివృద్ధి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్చెరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలు చేపట్టి దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో ని పల్లె ప్రకృతి వనం లో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే […]

Continue Reading

యువతకి ఆదర్శంగా నిలిచిన “విక్టరీ బాయ్స్

మనవార్తలు ,శేరిలింగంపల్లి: త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప్ర‌తి నెల ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త దానం చేయాలని విక్ట‌రీ బాయ్స్ ప్ర‌తినిధులు కొమ్ముగూరి ప్రదీప్ అన్నారు . రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లో “మదర్ థెరిస్సా” రక్తదాన కేంద్రంలో విక్టరీ బాయ్స్ యువత రక్తదాన చేశారు . 73 వ గణతంత్ర దినోత్సవంను పుర‌స్క‌రించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 8వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు  చేశామని తెలిపారు . […]

Continue Reading