డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా…
మనవార్తలు ,రామచంద్రపురం టీఆర్ఎస్ ఏడేళ్ళ పాలనలో ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేదని బీజేపీ రాష్ట్ర మహిళా మాజీప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 38 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించారని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో మరో 40 వేల డబుల్ […]
Continue Reading