గీతం స్కాలర్ వరప్రసాద్కు డాక్టరేట్…..
పటాన్ చెరు: ‘ కాగ్నిటివ్ రేడియో నెట్వర్క్లో ప్రాథమిక వినియోగదారుడిని గుర్తించడం కోసం అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ పద్ధతులను వినియోగించడం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వెంకట వరప్రసాద్ ను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ ప్రొఫెసర్ టి.త్రినాథరావు సోమవారం […]
Continue Reading