క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్

మన వార్తలు , పటాన్ చెరు: క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట […]

Continue Reading

అంగరంగ వైభవంగా సేవాభారతి అవార్డ్ ల ప్రదానోత్సవం

హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు మన వార్తలు ,నెల్లూరు: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై […]

Continue Reading

తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔషధాలు క్యూబీడీ ప్రత్యేకత… అమెరికన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు

    మన వార్తలు , పటాన్ చెరు: డిజెన్డ్ ద్వారా నాణ్యత ( క్వాలిటీ బెడిజెన్ – క్యూబీడీ ) అనేది నాణ్యతను చురుకెన ప్రక్రియగా మార్చడంతో పాటు రోగులకు నాణ్యమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందిస్తుందని అమెరికాలోని సెజైన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ శుక్రవారం ఆయన ‘ డిజెన్ ద్వారా నాణ్యతాంశాలు’పై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్యూబీడీలోని ముందస్తు జ్ఞానం , […]

Continue Reading

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఇంద్రేశం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి

మన వార్తలు , పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ పెన్ కాక్ సెలెట్ కరాటే పోటీలకు సెలెక్ట్ అయిన ,ఎస్ ప్రవీణ్ ,జి ,వికాస్ ,లకు ఆర్థిక సాయం అందజేసిన రామేశ్వరం బండ మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు జాతీయ పోటీలకు […]

Continue Reading

పసికందును చంపిన తల్లి! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం

మన వార్తలు , గుంటూరు పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్న తల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసిం ది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది […]

Continue Reading

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్

మన వార్తలు ,సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద గురువారం ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు ఎలాంటి లైసెన్స్ లేని వాటిని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి  చలానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాస్కులు లేకుండా త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు  మరియు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని తనిఖీలు నిర్వహించి చలానా విధించామని తెలిపారు .కార్యక్రమంలో […]

Continue Reading

గీతం స్కాలర్ చంద్రారెడ్డికి డాక్టరేట్…

మన వార్తలు ,పటాన్ చెరు: ‘ వెరైలెస్ సెన్సార్ నెట్వర్క్ కోసం సింగిల్ , బహుళ క్లస్టర్లలో శక్తి సంరక్షణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కె . చంద్రారెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ […]

Continue Reading

గీతమ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబ్ ప్రారంభం….

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి […]

Continue Reading

కర్ధనూరులో ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.   అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Continue Reading

అంబేద్కర్ ఆలోచనలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు అంబేద్కర్ ఆలోచనల ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు పట్టణంలో ని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విశాలమైన భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో ఉండాలన్న సమున్నత లక్ష్యం తో రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. […]

Continue Reading