క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని చర్చిలలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని కళాకారులు తమ పాటల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బట్టలు […]

Continue Reading

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ను కలిసి వివరించిన నడిగడ్డతాండా వాసులు

మనవార్తలు ,శేరిలింగంపల్లి : ఢిల్లీలో జరిగిన నడిగడ్డ తాండ సీఆర్పీఎఫ్ సమస్యపై జాతీయ వెనుకబడిన వర్గాల బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఢిల్లీలో సీఆర్పీఎఫ్ హైకమాండ్ ఐజీ మరియు డీఐజీ మరియు కస్టోడియం ల్యాండ్ ఆఫీసర్లు మరియు రెవిన్యూ అధికారులు కమిషన్ ముందు హాజరు అయ్యారు. ఆచారి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి మెట్రోరైలు ప్రాజెక్టు హుడా వారు అక్కడ భూకబ్జాలు చేసి భవనాలు కట్టుకున్న ముందునుంచే బంజారాలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల […]

Continue Reading