పేద మహిళ ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ పౌండేషన్ 20,000 ఆర్థిక సహాయం

 మన వార్తలు,పటాన్చెరు పెద్ద దిక్కు లేని ఓ మహిళ ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ పౌండేషన్ సహకారం అందించింది. పటాన్ చెరు బండ్లగూడలో నివాసం ఉంటున్న వడ్డే ఎల్లమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. గత వర్షాకాలంలో నీరు ఇంటిలోకి వెళ్లి పడుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిన దుస్థితి ఏర్పడింది. ఆమె ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో ఆమె దుస్థితిని ఎండిఆర్ పౌండేషన్, చైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ గారి దృష్టికి స్థానికులు […]

Continue Reading

ఆలయ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భ్రమరాంబికా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

పటాన్చెరులో కోటి అరవై రెండు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రణాళికాబద్ధంగా డివిజన్ల అభివృద్ధి పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీ, గౌతమ్ నగర్ కాలనీలలో కోటి అరవై రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువల నిర్మాణపనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన […]

Continue Reading

గీతం స్కాలర్ సంతోషి మిశ్రాకు డాక్టరేట్ ‘ …

పటాన్ చెరు: సరళ లేదా కఠినమైన సాగే గుణం ఉన్న షీట్ మీదుగా నానోఫ్లూయిడ్ ప్రవాహం యొక్క వేడి , సామూహిక బదిలీకి సంఖ్యాపరమైన పరిష్కారాలు ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని సంతోషి మిశ్రాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ , గణితశాస్త్ర విభాగంలో […]

Continue Reading

మేడారం సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్నాం..వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్

మనవార్తలు ,వరంగల్ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే అని వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రముఖ దేవాలయం మేడారం లో సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న టీవీ 10 టీవీ చైర్మన్ వి సురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు . ప్రబల్లుతున్న కరోన […]

Continue Reading