ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

పటాన్ చెరు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనం […]

Continue Reading

ముహమ్మద్ ప్రవక్తలను ప్రతి ఒక్కరు అనుకరించాలి

సంగారెడ్డి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ముస్లింసోదరులు మిలాడినాబిని ఘనంగా జరుపుకున్నారు .ముహమ్మద్ ప్రవక్త అంటేనే కులమతాలకు అతీతంగా ఉండాలని మనిషి సహాయం చెయ్యాలని గుణాన్ని అలవర్చుకోవాలని అలాగే ముహమ్మద్ ప్రవక్తలను కూడా ప్రతి ఒక్కరు అనుకరించాలని మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన దేవుడు అని ముస్లిం సోదరులు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు సింగూర్ నుండి పుల్కల్ మండల వరకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా తలి వెళ్లారు […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు పట్టణానికి చెందిన అంజాద్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. […]

Continue Reading