గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం […]

Continue Reading

సోమేశ్వరాలయం దేవాలయ కార్యాలయo ప్రారంభం

శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నల్లగండ్ల గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయాన్ని ప్రముఖ సంఘసేవకుడు ఎన్టీఆర్, సోఫాకాలని అధ్యక్షులు విట్ఠల్ కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సోమవారం రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ, ష్టానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు ముదిరాజ్, కమిటి సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు . దేవాలయం అభివృద్ధి కి విఠల్ వంటి దాతలు ముందుకు […]

Continue Reading

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార పంపిణీ చేసిన యువత

జోగిపేట ,మనవార్తలు : సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా  ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ  చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు […]

Continue Reading