సినీ నటులు ప్రత్యేక పూజలు

శేరిలింగంపల్లి : వినాయక చవితి సంధర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కలిసి ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గల్లీ రౌడీ సినిమా హీరో హీరోయిన్ లు సందీప్ కిషన్, నేహశెట్టి లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

Continue Reading

చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

శేరిలింగంపల్లి : కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ […]

Continue Reading

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ 2వ వార్డ్ బీసీ కాలనీలో నూతన వినాయక మండపం మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రరెడ్డి. బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీలో కౌన్సెలర్ వి.గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో నూతన వినాయక మండపం మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభం తరువాత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు మరియు మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ […]

Continue Reading

డా.తక్కలపల్లి సత్యనారాయణ రావు కు సేవ భూషణ్ అవార్డ్

శేరిలింగంపల్లి : గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ  గురువారం రోజున […]

Continue Reading

నిరుపేద మహిళ అంతక్రియలకు ఆర్దిక సాయం అందించిన ఎన్ఎంఎం యువసేన

సంగారెడ్డి జిన్నారం మండల్ మంగంపేట గ్రామంలో నిరుపేద మంగలి నర్సమ్మ  చనిపోవడం తో వారిది పేద కుటుంభం కావడం తో వారు అంతక్రియలకు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లను కలసి తెలపడంతో వారుచిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారికి చెప్పడంతో వారు స్పందించి 5,000 ఐదు వేలరూపాయల ఆర్దిక సాయం అందజేశారు .స్థానిక వార్డ్ నంబర్ పంబలా గణేష్ చేతుల మీదగా వారి కుమారుడు మంగలి స్వామి కి 5,000 […]

Continue Reading

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం – కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి : ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసి సహకారంతో జరిగిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణి కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ […]

Continue Reading

సికింద్రాబాద్ తార్నాక సిమ్ అండ్ సామ్ ప్లే టౌన్ 5వ శాఖను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

హైదరాబాద్ సిమ్ & సామ్ పార్టి ప్లే టౌన్ ఐదవ శాఖను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి  న తార్నాక లోని స్పోర్ట్స్ స్క్వేర్ వద్ద ప్రారంభించారు.ఈ కొత్త శాఖ సర్కస్ థీమ్ ప్లే ఏరియా ఆధారంగా నిర్మిచంబడింది. ఇది హైదరాబాద్ లోనే కొత్త కాన్సెప్ట్, ఇది తమ పిల్లలు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు మరియు పిల్లల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ ప్లే టౌన్ ప్రారంభ సందర్భంగా శ్రీలత […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం : పటాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు

పటాన్ చెరు: మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. […]

Continue Reading

మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి, వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ హారిక విజయ్ కుమార్ లు సంయుక్తంగా పటాన్చెరులోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని […]

Continue Reading