ఏ బి జే ఎఫ్ సిర్పూర్ నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

ఆసిఫాబాద్ జిల్లా : అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ (సిర్పూర్) నియోజకవర్గ సభ్యులతో శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం లో న్యూస్ కాలనీ అంబెడ్కర్ భవనంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ABJF యూనియన్ నియోజకవర్గ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ లో జాడి దిలీప్ కాగజ్ నగర్ ప్రెసిడెంట్ గా,జి.శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, బి.శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ, కే. […]

Continue Reading

రైతు సదస్సులో పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్

జిన్నారం   సోలక్ పల్లి రైతు వేదికలో రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు సైంటిస్టులు పాల్గొని రైతులకు పలు సూచనలు తెలియజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులు పంట పై ఆధారపడకుండా వివిధ కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పంట పై అవగాహన కల్పించి రైతులు లాభాల బాటలో నడవాలని అధికారులు సూచించారు. వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను ఆర్గానిక్ వ్యవసాయం పై […]

Continue Reading

రోడ్లపై వరిమొక్కలు నాటి నిరసన వ్యక్తం చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

వర్గ పోరువల్ల నిలిచిపోయిన పలు కాలనిలా అభివృద్ధి సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ బీసీ కాలనీలో శుక్రవారం అధికార పార్టీ 2వ వార్డ్ కౌన్సిలర్ వి. గోపాలమ్మ వెంకటయ్య మరియు వార్డ్ ప్రజలు రోడ్లు లేక, నడిచే దారిలో నీళ్లు నిండి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని తమ వార్డులో రోడ్లపై వరిమొక్కలను నాటి నిరసన వ్యక్తం చేసారు. కౌన్సెలర్ గోపాలమ్మ మాట్లాడుతూ పేరుకే మీము అధికార పార్టీ […]

Continue Reading

యాసంగి లో పంట మార్పు చేపట్టాలి

మునిపల్లి  యాసంగి పంటసాగులో పంట మార్పు చేపట్టాలని రాయికోడ్ ఎడిఏ హరిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో మునిపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట సాగు చేయకుండా పలు రకాల పంటలు పండించలన్నారు. నీటి ఆధారిత పంటలను పండించేందుకు ఆసక్తి కనబరిచి పప్పు దినుసులు, నూనె గింజలు తదితర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. […]

Continue Reading

ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలోప్రభుత్వ పాఠశాల కు మాస్కుల పంపిణి

పెద్దపల్లి ఏ గోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న సేవాకార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలంలోని కొలనూర్,గుంపుల ,పొత్కపల్లి ,కనగర్తి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 750 మంది విద్యార్థులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ ₹34000/- రూపాయల విలువ గల N95 మాస్కులను ఒక్కో విద్యార్థికి రెండు చొప్పున పంపిణీ చేసారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఇఓ అరెపల్లి రాజయ్య గారు,కొలనూర్ ఎంపిటిసి […]

Continue Reading

బొల్లారంలోని 8 వార్డులో వంద శాతం కోవిద్ 19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్ పూర్తి

బొల్లారం బొల్లారం పురపాలక సంఘంలోని కోవిద్ వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. బొల్లారంలోని 8 వ వార్డులో 18 సెప్టెంబర్2021 నాటికి వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్‌ పూర్తయింది. వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్‌ను 8 వార్డు కౌన్సిలర్ చైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ , పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక చేతుల మీదుగా అందించారు .కోవిద్ 19 మొదటి ,రెండవ విడత […]

Continue Reading

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోవడమే మంచిది – సెబైర్ సెక్యూరిటీ వెబినార్ లో నిపుణుడు అరుణ్ సోని

పటాన్‌చెరు: హానికరమైన క్యూఆర్ కోటను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆది హ్యాకింగ్ కు గురికావొచ్చని సెల్లర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో సెబైర్ భద్రతపై అవగాహన కోసం గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో […]

Continue Reading

అంగరంగ వైభవంగా గణేష్ వేడుకలు హాజరైన పలువురు నాయకులు

శేరిలింగంపల్లి : గణేష్ నవరాత్రుల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల,శ్రీ గణపతి మహిళా స్వశక్తి సంఘం, కాలనీ వాసుల ఆధ్వర్యంలో నెలకిల్పిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యం వివిధ పూజా కార్యక్రమాలతో పాటు పిల్లలకు పెద్దలకు గేమ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బిసి సంఘం నాయకులు […]

Continue Reading

మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువులో ఆరు లక్షల 24 వేల రూపాయల విలువగల మూడు లక్షల 12 వేల చేపపిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని […]

Continue Reading

క్యాన్సర్‌ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …

పటాన్ చెరు: ‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన […]

Continue Reading