రైతు సదస్సులో పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్

జిన్నారం   సోలక్ పల్లి రైతు వేదికలో రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు సైంటిస్టులు పాల్గొని రైతులకు పలు సూచనలు తెలియజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులు పంట పై ఆధారపడకుండా వివిధ కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పంట పై అవగాహన కల్పించి రైతులు లాభాల బాటలో నడవాలని అధికారులు సూచించారు. వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను ఆర్గానిక్ వ్యవసాయం పై […]

Continue Reading

రోడ్లపై వరిమొక్కలు నాటి నిరసన వ్యక్తం చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

వర్గ పోరువల్ల నిలిచిపోయిన పలు కాలనిలా అభివృద్ధి సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ బీసీ కాలనీలో శుక్రవారం అధికార పార్టీ 2వ వార్డ్ కౌన్సిలర్ వి. గోపాలమ్మ వెంకటయ్య మరియు వార్డ్ ప్రజలు రోడ్లు లేక, నడిచే దారిలో నీళ్లు నిండి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని తమ వార్డులో రోడ్లపై వరిమొక్కలను నాటి నిరసన వ్యక్తం చేసారు. కౌన్సెలర్ గోపాలమ్మ మాట్లాడుతూ పేరుకే మీము అధికార పార్టీ […]

Continue Reading

యాసంగి లో పంట మార్పు చేపట్టాలి

మునిపల్లి  యాసంగి పంటసాగులో పంట మార్పు చేపట్టాలని రాయికోడ్ ఎడిఏ హరిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో మునిపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట సాగు చేయకుండా పలు రకాల పంటలు పండించలన్నారు. నీటి ఆధారిత పంటలను పండించేందుకు ఆసక్తి కనబరిచి పప్పు దినుసులు, నూనె గింజలు తదితర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. […]

Continue Reading

ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలోప్రభుత్వ పాఠశాల కు మాస్కుల పంపిణి

పెద్దపల్లి ఏ గోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న సేవాకార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలంలోని కొలనూర్,గుంపుల ,పొత్కపల్లి ,కనగర్తి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 750 మంది విద్యార్థులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ ₹34000/- రూపాయల విలువ గల N95 మాస్కులను ఒక్కో విద్యార్థికి రెండు చొప్పున పంపిణీ చేసారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఇఓ అరెపల్లి రాజయ్య గారు,కొలనూర్ ఎంపిటిసి […]

Continue Reading

బొల్లారంలోని 8 వార్డులో వంద శాతం కోవిద్ 19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్ పూర్తి

బొల్లారం బొల్లారం పురపాలక సంఘంలోని కోవిద్ వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. బొల్లారంలోని 8 వ వార్డులో 18 సెప్టెంబర్2021 నాటికి వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్‌ పూర్తయింది. వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్‌ను 8 వార్డు కౌన్సిలర్ చైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ , పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక చేతుల మీదుగా అందించారు .కోవిద్ 19 మొదటి ,రెండవ విడత […]

Continue Reading