అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉచితంగా కేజీ టు పీజీ అందిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

నిందితుడిని కఠినంగా శిక్షించాలి…

నిందితుడిని కఠినంగా శిక్షించాలి… – శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు పటాన్ చెరు: గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఐనోల్ గ్రామంలో శివ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ స్థూపం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి, నిం దితుడిని శిక్షించాలని నిరసన కార్యక్రమం చేప ట్టారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశం,రాష్ట్రంలో బాలికలు , […]

Continue Reading