దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్

శాసనమండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు పటాన్చెరు 60 లక్షలకు పైచిలుకు సభ్యత్వంతో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల ప్రాంతీయ పార్టీగా నిలుస్తోందని శాసన మండలి మాజీ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెలాఖరు లోపు ముగుస్తుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పార్టీ సంస్థాగత […]

Continue Reading

 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి

సంగారెడ్డి: డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ […]

Continue Reading

వినాయక విగ్రహాలకు పది వేల చందా అందజేత

రామచంద్రాపురం : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి సందర్భంగా రామచంద్రపురం వాస్తవ్యులైన శ్రీ గణేష్ యూత్ సభ్యులైన రాకేష్ ,భీమ్ రాజ్ , నవీన్ యాదవ్, మహేందర్, సన్నీ, చింటూ, సునీల్ లకు వినాయకుడి విగ్రహాని కై 5000 రూపాయలు, […]

Continue Reading

బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఏవో కు వినతి పత్రం అందజెత

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ […]

Continue Reading

టీఆర్ఎస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీలను,అనుబంధ సంఘాల నూతన కమిటీలకు అధ్యక్షులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియమించారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోతెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్ చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు .చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ,అనుబంధన సంఘాల కమిటీలను ఎంపిక చేశారు .అధ్యక్షుడిగా […]

Continue Reading