సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర… ఎమ్మెల్యే

పటాన్ చెరు: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో […]

Continue Reading

మందుల కోసం భాద పడుతూ వ్యక్తి కి 5,000 వేలు ఆర్దిక సాయం ఎన్ఎంఎం యువసేన

మానవ సేవే మాధవ సేవ*ఎన్ఎంఎం యువసేన కొండాపురం పఠాన్ చేరు నియోజకవర్గo మాధారం గ్రామ పంచాయతీ మధిర గ్రామం మైన మంత్రి కుంట లో కొండాపురం రాములు మాదిగ గారు పక్షవాతం తో భాద పడుతున్న అని ఎన్ఎంఎం యువసేన సబ్యులకు ఆర్దిక సాయం కోరగా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఎన్ఎంఎం యువసేన సభ్యుడుమాధారం మాజీ ఉప సర్పంచ్ అది ఎల్లయ్య ముదిరాజ్ గారు 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారుఎల్లయ్య మాట్లాడుతూ […]

Continue Reading

పలుగు పోచమ్మ లో దేవస్థానంలో ఫోటో మరియు వీడియో గ్రాఫేర్స్ ప్రత్యేక పూజలు

 పటాన్ చెరు  పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో చందానగర్ టు రుద్రారం ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్ లా అధ్యక్షులు జి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ,నేడు పలుగు పోచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మరియు రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తెరాస సీనియర్ నాయకులు మధుసూదన్ […]

Continue Reading

ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించాలి రైతులు నిరసన

కర్నూలు ఉల్లి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించి రైతులను కార్మికులను ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కర్నూలులో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బోరుబావుల కింద మెట్ట భూములలో సుమారు 30 వేల ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రోడ్ల […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు

అమీన్ పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం చేపట్టిన కూల్చివేతలో అధికారులు అతి ఉత్సాహం చూపారని కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆరోపించారు. గురువారం అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరిట ఆర్డీవో నగేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలో అధికారులు పక్షపాతం చూపారని తెలిపారు. అయినా వాళ్లకు ఒక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయమా అని […]

Continue Reading

నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి : నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన […]

Continue Reading

టిఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గ ప్రకటన

పార్టీ పటిష్టతకు సైనికుల వలే కృషి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సైనికుల వలె కృషిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్త ను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

చిన్నారి ప్రాణానికి ఎండిఆర్ ఫౌండేషన్  10 వేల రూపాయల ఆర్థిక సహాయం

హైదరాబాద్ పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని […]

Continue Reading

పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

శరవేగంగా గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని పెదకంజర్ల గ్రామం లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Continue Reading

యమపాశంలా వేలాడుతున్న విద్యుత్ తీగలు

మేడ్చల్ ఈ దృశ్యం మల్కాజిగిరి – మేడ్చల్ జిల్లా , నేరెడ్మెట్ మండల్, సమతా నగర్ కాలనీ లో దర్శనమిస్తుంది. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది. విద్యుత్ తీగలు చిందర వందర గా వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు ఏటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీనికి తోడు నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ తీగలు ఏ సమయంలో వారి మీద పడుతుంది అని పాదచారులు , వాహన […]

Continue Reading