క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు: చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రులు నీలం రాధమ్మ, నిర్మల్ గత కొన్ని రోజుల క్రితం మరణించారు. వారి జ్ఞాపకార్థంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా అమీన్ పూర్ మండల పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో స్వర్గీయ నీలం రాధమ్మ, నిర్మల్ ల జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి […]

Continue Reading

హరితహారం తో సమృద్ధిగా వర్షాలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం […]

Continue Reading