పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి…

పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి… హైదరాబాద్: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున లింగంపల్లి పరిసర ప్రాంతంలోని 60 మంది నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు, కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ…. కరోనా కష్టకాలంలో ఎన్నో కష్టాలు పడుతూ రోడ్లపై తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి […]

Continue Reading

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత..

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత.. -వారంతా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి -విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి -రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి -28రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం హైదరాబాద్: విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్‌ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే […]

Continue Reading
geetham.jpg

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి… – డాక్టర్ శివాజీరావు థార్మికోపన్యాసంలో పర్యావరణవేత్త ఎంసీ మెహతా పిలుపు

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి… – డాక్టర్ శివాజీరావు పటాన్ చెరు: నిరంతరాయంగా పెరుగుతున్న జనాభా , మారుతున్న జీవన విధానాలు పర్యావరణానికి మరింత చేటు చేస్తున్నాయని , పర్యావరణ పరిరక్షణకు ఉన్నత విద్యా సంస్థలు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త , సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.సీ.మెహతా పిలుపునిచ్చారు . గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ( జీఎస్ హెచ్ఎస్ ) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ […]

Continue Reading

మొక్కలు నాటిన కార్పొరేటర్…

మొక్కలు నాటిన కార్పొరేటర్… మనవార్తలు, రామచంద్రాపురం : ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా శనివారం రోను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ పర్యావరణాన్ని రక్షించడానికి రామచంద్రా పురం సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ లో మొక్కలను నాటడం జరిగింది.ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటడం వల్ల చాలా ఉపయోగకరం అని తెలిపారు.ఇప్పుడు ఉన్న కోవిడ్ లో ప్రజలు ఎంత తీవ్రంగా ఆక్సిజన్ సమస్య వాళ్ళ చనిపోవడం చూస్తున్నారు.చెట్లు ఉండడంతో […]

Continue Reading
Ameenpur

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే …

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ లో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ విస్తరిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులకు ప్రథమ […]

Continue Reading

విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు చేసిన ఎంఈఓ రాథోడ్

విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు… పటాన్ చెరు: గత మూడు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగిన నూతన అడ్మిషన్లపై మండల విద్యాధికారి రాథోడ్ ఆ సంస్థకు నోటీసు జారీ చేశారు. సదరు నోటీసుకు విజ్ఞాన్ విద్యా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని శుక్రవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశానని ఎంఈఓ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి […]

Continue Reading

షెడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం…

షెడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం… – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: పందుల పెంపకం కోసం స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో ఎరుకుల సంఘం సభ్యులతో సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి… మనవార్తలు : బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు […]

Continue Reading

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.. పటాన్ చెరు: గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై […]

Continue Reading

తొలివెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్…

తొలివెలుగు జర్నలిస్ట్ రఘు అరెస్ట్… -హుజూర్ నగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు -14 రిమాండ్ విధించిన కోర్ట్ -రఘు అరెస్ట్ ను ఖండించిన జరన్లిస్ట్ సంఘాలు, బీజేపీ ,కాంగ్రెస్ ,టి జె యస్ హైదరాబాద్: రాజ్ న్యూస్ లో యాంకరగా పనిచేస్తున్న జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేయాలి పలు జర్నలిస్ట్ సంఘాలు ప్రజాసంఘాలు రాజాకీయ పార్టీల డిమాండ్ చేశాయి . తొలి వెలుగు యాంకర్ రఘును 9గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు […]

Continue Reading