బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం…

బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం… – టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ – యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్తలు – పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక హైదరాబాద్: టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బీబీ పాటిల్ స్వయంగా స్పందించారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ చానళ్లు తమ […]

Continue Reading

కరోనాతో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్

 కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్ హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన   అక్రమ్ పది రోజుల క్రితం  కరోనా వ్యాధి బారిన పడి  అనారోగ్యంతో  మరణించారు.  ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్  చైర్మన్ అబ్దుల్ ఖదీర్  వారి కుటుంబానికి  వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ […]

Continue Reading

విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 విద్యుత్తు విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే -గూడెం మహిపాల్ రెడ్డి అమీన్ పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సబ్ స్టేషన్ నుండి వడక్ పల్లి వరకు ఏర్పాటు చేసిన నూతన ఫీడర్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading
ROADS

ప్రతి కాలనీనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే జిఎంఆర్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. […]

Continue Reading
GHMC

బల్దియా కార్మికుల కృషి ప్రశంసనీయం సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

బల్దియా కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ… పటాన్ చెరు: కోవిడ్ పరిస్థితుల్లో జీ హెచ్ ఎం సీ కార్మికుల కృషి ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ ను పూర్తిగా నివారించే […]

Continue Reading
PARK

పటాన్చెరులో పార్కు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పార్కుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్చెరులో పార్కు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని ప్రతి వార్డు లో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ఇందులో భాగంగా రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్, ఆల్విన్ కాలనీ లలో తొమ్మిది లక్షల రూపాయల […]

Continue Reading

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ …. – సిస్టమ్స్ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పటాన్ చెరు: భారతీయ బహుళ జాతి కంపెనీ, ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సౌజన్యంతో గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సైన్స్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్నిపాల్ […]

Continue Reading

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి… – చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరు: ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడి విరివిగా మొక్కలు పెంచడానికి కృషి చేయాలని పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం సర్పంచ్ మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులంతా చిట్కుల్, ఇస్నాపూర్ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిట్కుల్ గ్రామాన్ని పచ్చదనంగా మార్చటానికి గ్రామస్తులంతా […]

Continue Reading

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి – కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి… – కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్ చెరు: కరోనా కట్టడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉన్న అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కాలనీవాసులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ ఎంపీపీ ఈర్ల […]

Continue Reading

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా….

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా…. -14 న బీజేపీలోకి -10 .30 గంటలకు అనుచరులతో గన్ పాక్ వద్ద అమరులకు నివాళి -తరువాత అసెంబ్లీ సెక్రటరీ కి రాజీనామా సమర్పణ హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ కు గురైన ఈటల కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ […]

Continue Reading