వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…

 వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…. హైదరాబాద్: హఫీజ్ పెట్ డివిజన్ లో నెల కొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపాడు. ముఖ్యంగా హఫీజ్ పెట్ గ్రామంలో మిగిలిపోయిన రోడ్లు, యూత్ కాలనీలో మిగిలిపోయిన రోడ్లు, శాంతినగర్ లో 4 గల్లీలలో […]

Continue Reading

పల్స్‌పోలియో తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్…‌…

పల్స్‌పోలియో తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌… హైదరాబాద్: పల్స్‌పోలియో కార్యక్రమం తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ వేసేవిధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్‌ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఫలితంగా పాజిటివ్‌ రోగుల నుంచి సాధారణ ప్రజలకు వైరస్‌ వ్యాపి స్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ […]

Continue Reading