త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…

త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…. – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన […]

Continue Reading

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్…. హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 01 వ తేదీ […]

Continue Reading