280 కిలోల గంజాయి పట్టివేత…

280 కిలోల గంజాయి పట్టివేత… – ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం – ఇద్దరూ రిమాండ్ పటాన్ చెరు:  ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న  గంజాయిని ముత్తంగి టోల్​గేట్​ వద్ద మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్​చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా…. జహీరాబాద్ మండలం గోవింద్​పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన […]

Continue Reading

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం – చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్ చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చలివేంద్రాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సత్య సాయి బాబా సేవా […]

Continue Reading