280 కిలోల గంజాయి పట్టివేత…
280 కిలోల గంజాయి పట్టివేత… – ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం – ఇద్దరూ రిమాండ్ పటాన్ చెరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్కు తరలిస్తున్న గంజాయిని ముత్తంగి టోల్గేట్ వద్ద మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా…. జహీరాబాద్ మండలం గోవింద్పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన […]
Continue Reading