కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

4 years ago

మనవార్తలు ,విజయవాడ: పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి…

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలి_భట్టి

4 years ago

 మనవార్తలు  , హైదరాబాద్‌: రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌…

ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ

4 years ago

మరో ఎనిమిది గిన్నిస్ రికార్డ్ ల లక్ష్యంగా ప్రదర్శన పటాన్‌చెరు: ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,…

వివాహానికి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

4 years ago

మన వార్తలు ,పటాన్‌చెరు ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్…

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

4 years ago

మన వార్తలు ,పటాన్‌చెరు: పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ…

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం….ఢిల్లీలో అధికారులతో మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు, ఎంపీల భేటీ

4 years ago

మన వార్తలు  కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు చెందిన అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు,…

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు

4 years ago

మన వార్తలు ,నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్…

విద్యార్థికి బాసటగా నిలిచినా _ఎండిఆర్ ఫౌండేషన్

4 years ago

మన వార్తలు ,పటాన్‌చెరు: ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్…

ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

4 years ago

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి…

చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సత్య సాయిబాబా జన్మదిన. వేడుకలు

4 years ago

మనవార్తలు, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ సత్య సాయి బాబా…