కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న జ్యోతి విద్యాలయ హై స్కూల్

4 years ago

మనవార్తలు ,శేరిలింగంపల్లి : నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అనే నానుడిని నిజం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తుంది బి హెచ్ ఈ ఎల్…

అంతరిక్ష పరిశోధనల్లో భారత్ శాసించే స్థాయికి చేరుకుంటుంది – రిటైడ్ సైoటిస్ట్ శివప్రసాద్

4 years ago

 మన వార్తలు,శేరిలింగంపల్లి : రానున్న కొన్ని సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మిగతా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్ర వేత్త యెల్లా శివప్రసాద్…

సిద్ధార్థ కాలనీ లో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

మనవార్తలు , అమీన్ పూర్  అమీన్ పూర్  మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల…

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు

4 years ago

హైదరాబాద్‏ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన…

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

క్రీడలతో మానసిక ఉల్లాసం మనవార్తలు ,అమీన్పూర్ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్…

కోదండ సీతారామస్వామి శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

మనవార్తలు ,జిన్నారం మండల కేంద్రమైన జిన్నారం లో ఆదివారం నిర్వహించిన శ్రీ కోదండ సీతారామస్వామి శోభాయాత్ర లో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక…

కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

4 years ago

మనవార్తలు ,పటాన్చెరు/అమీన్పూర్: కార్తీకమాసం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

గీతం బీ – స్కూల్లో అంతర్జాతీయ సదస్సు…

4 years ago

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ' అనిశ్చితి సమయంలో సుస్థిరత , వినూత్న…

విద్య ద్వారానే సమాజంలో మార్పు_గూడెం విక్రమ్ రెడ్డి

4 years ago

మనవార్తలు ,పటాన్చెరు విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్…

విశ్వ హిందు పరిషత్ లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ ఆవిష్కరణ

4 years ago

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో…