సమన్వయంతో ఆవిష్కరణలు- అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్   పటాన్ చెరు: రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల మధ్య సమన్వయం, పరిశోధకుల మధ్య భాగస్వామ్య అధ్యయనాల ద్వారా నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల అభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు (వెబినార్) సోమవారం ఆరంభమైంది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర […]

Continue Reading
TIE HYDERABD

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్   భాగ్యనగరంలో మరో అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ కు వేదిక కానుంది. పర్యావరణ సమతుల్యత, సహజ వనరుల సంరక్షణపై ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం 2021కు హైదరాబాద్ వేదిక అయినట్లు టై హైదరాబాద్ ఛాఫ్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో అక్టోబర్ లో జరిగే టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021 సమావేశానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ థింక్ […]

Continue Reading

రామచంద్రపురం లో బస్తీ దర్శన్ కార్యక్రమం

రామచంద్రపురం లో బస్తీ దర్శన్ కార్యక్రమం బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బస్తి దర్శన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ అన్నారు. బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కనుకుంట ఫేస్ 1(గండమ్మా గుడి ముందు) ఉన్న కాలనీ లో అక్కడ ఉన్న సమస్యల GHMC అధికారుల దృష్టికి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద నీరు నిలుస్తుందని,డ్రైనేజీ సమస్య,సి […]

Continue Reading

అలీవ్ మిఠాయి షోరూంను ప్రారంభించిన మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్

మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ లో అలీవ్ మిఠాయి షోరూంను ప్రారంభించిన మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆలీవ్ మిఠాయి షాప్ ను మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు .అలీవ్ తో తయారు చేసిన స్వీట్స్, కారా టేస్ట్ ను మణికొండ ప్రజలకు అందించేందుకు షోరూంను ఏర్పాటు చేసినట్లు అలీవ్ మిఠాయి ఛైర్మన్ దొరరాజు తెలిపారు. మిని ఇండియాగా ఉన్న […]

Continue Reading
Mayor, GHMC, Telangana

Mayor : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో వర్చువల్ సమావేశం…

Mayor :  వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై జిహెచ్ఎంసి మేయర్ (Mayor) గద్వాల విజయలక్ష్మి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కార్పోరేటర్లు ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. పటాన్చెరు 113వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వర్చువల్ సమావేశంలో డివిజన్లో వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను వివరించారు. దీంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరువు లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని […]

Continue Reading

తెలంగాణలో కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది…

 కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషం… – సీఎస్ సోమేష్ కుమార్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ […]

Continue Reading

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం…

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం… – రామచంద్రపురం మైనారిటీ నాయకులు పటాన్ చెరు: ఎండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాయని రామచంద్రపురం పట్టణ మైనార్టీ నాయకులు అన్నారు. గురువారం ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ… పౌండేషన్ చేస్తున్న సేవలు తమకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయని, తాము కూడా సేవలో ముందుంటామని, ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. […]

Continue Reading

నిధుల దుర్వినియోగం అవాస్తవం …

నిధుల దుర్వినియోగం అవాస్తవం … – కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ పటాన్ చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు…

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు… – జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘ పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ […]

Continue Reading