కరోనాతో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్

 కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్ హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన   అక్రమ్ పది రోజుల క్రితం  కరోనా వ్యాధి బారిన పడి  అనారోగ్యంతో  మరణించారు.  ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్  చైర్మన్ అబ్దుల్ ఖదీర్  వారి కుటుంబానికి  వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ […]

Continue Reading

విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 విద్యుత్తు విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే -గూడెం మహిపాల్ రెడ్డి అమీన్ పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సబ్ స్టేషన్ నుండి వడక్ పల్లి వరకు ఏర్పాటు చేసిన నూతన ఫీడర్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading
ROADS

ప్రతి కాలనీనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే జిఎంఆర్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. […]

Continue Reading