విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు చేసిన ఎంఈఓ రాథోడ్

విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు… పటాన్ చెరు: గత మూడు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగిన నూతన అడ్మిషన్లపై మండల విద్యాధికారి రాథోడ్ ఆ సంస్థకు నోటీసు జారీ చేశారు. సదరు నోటీసుకు విజ్ఞాన్ విద్యా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని శుక్రవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశానని ఎంఈఓ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి […]

Continue Reading

షెడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం…

షెడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాం… – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: పందుల పెంపకం కోసం స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో ఎరుకుల సంఘం సభ్యులతో సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి… మనవార్తలు : బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు […]

Continue Reading

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.. పటాన్ చెరు: గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై […]

Continue Reading